S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/13/2018 - 04:46

అమరావతి, ఫిబ్రవరి 12: ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాలనకు రెండు కళ్లు. వారిచ్చే ఆదేశాలు అక్షరాలా పాటించాల్సిందే. అలాంటి శిలాశాసనాన్ని స్వయంగా ప్రభుత్వ శాఖలే ధిక్కరించి, ఆ ఇద్దరి ప్రయత్నాన్ని వెక్కిరించి అవమాన పరుస్తున్న దుస్థితి ఇది.

02/13/2018 - 04:46

నరసరావుపేట, ఫిబ్రవరి 12: శివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరుని తిరునాళ్ళకు అన్ని శాఖల అధికారులు సర్వం సిద్ధం చేశారు. బందోబస్తు నిమిత్తం వేలాది మంది పోలీసులు సోమవారం నాటికే కొండకు చేరుకున్నారు. బారికేడ్లు, విద్యుత్, మంచినీరు, స్వామివారిని దర్శించుకునేందుకు ఉచిత దర్శనం, శీఘ్రదర్శనం, ప్రత్యేక దర్శనాన్ని దేవస్థానం కార్యనిర్వాహణాధికారి భైరాగి ఏర్పాటు చేశారు.

02/13/2018 - 04:45

విజయవాడ, ఫిబ్రవరి 12: గత కొంత కాలంగా రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపునకు తీసుకుంటున్న చర్యలు ఫలితాన్ని ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వెలువరించే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్టు రిపోర్టు 2017 సంవత్సరం నివేదికలో రాష్ట్రంలో 2.14 లక్షల హెక్టార్లలో పచ్చదనం అదనంగా పెరిగినట్లు వెల్లడించింది. గత రెండేళ్లతో పోలిస్తే, రాష్ట్రంలో ఫారెస్టు కవర్ 1.31 శాతం మేర పెరిగింది.

02/13/2018 - 04:44

విజయవాడ, ఫిబ్రవరి 12: అమరావతిలో హైకోర్టు భవనాలు నిర్మించే ప్రాంతంలో నార్మన్ ఫోస్టర్ రూపొందించిన ప్లాన్ ప్రకారం సిటీ సివిల్ కోర్టు కాంప్లెక్స్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో పబ్లిసిటీ సెల్‌లో ఆయన సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ ఆ కాంప్లెక్స్ ఆవరణలోనే తాత్కాలిక హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు. రూ. 108 కోట్లతో 1.96 లక్షల చ.

02/13/2018 - 04:36

అమరావతి, ఫిబ్రవరి 12: ‘మూడున్నరేళ్లుగా కేంద్రానికి అన్ని విధాలా సహకరించాం. జీఎస్‌టీ, పెద్దనోట్ల రద్దు తదితర అంశాల్లో అండగా నిలిచాం. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరింత సహకారం అందించాలి. పొరుగు రాష్ట్రాలతో సమాన స్థాయి వచ్చే దాకా కేంద్రం చేయూతనివ్వాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

02/13/2018 - 04:31

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 12: కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నెల 5వ తేదీ డైడ్‌లైన్ అని మచిలీపట్నం టీడీపీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు హెచ్చరించారు. నాలుగేళ్ళు రాష్ట్రాన్ని పట్టించుకోకపోయినా సహించామని, ఇకపై ఊరుకునేది లేదని బిజెపిపై మండిపడ్డారు. తాము మాత్రమే మిత్ర ధర్మాన్ని పాటిస్తే సరిపోదని, బీజేపీ కూడా పాటించాలని అన్నారు. మార్చి 5 నాటికి ప్రధాన సమస్యలకు పరిష్కారం చూపకపోతే పోరాటానికి సిద్ధమన్నారు.

02/13/2018 - 04:30

మచిలీపట్నం, ఫిబ్రవరి 12: కృష్ణాజిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతంపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

02/13/2018 - 04:30

భీమవరం, ఫిబ్రవరి 12: విభజన హామీలు-ప్రత్యేక హోదా సాధన కోసం ఆంధ్రప్రదేశ్‌లో విశాల ఉద్యమాన్ని చేపడతామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు ప్రకటించారు. ఈ ఉద్యమంలో అందరిని కలుపుకుని పని చేస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న సీపీఎం 25వ రాష్ట్ర మహాసభలు సోమవారం రాత్రితో ముగిశాయి.

02/13/2018 - 04:29

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సినన్ని నిధులు ఇస్తోంది. అయినప్పటికీ కొన్ని పార్టీలు ఆందళనలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఆ పార్టీ ఎంపీలు కూడా అసంతృప్తితో ఉన్నారని ప్రశ్నించగా, తృప్తికి కొలమానం ఏముంది?

02/13/2018 - 04:28

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 12: విభజన చట్టం అమలు కోసం కేంద్రం ముందు మోకరిల్లాలా అని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు. కేంద్రం ముందు దేహీ అనాల్సిరావడం ఫెడరల్ వ్యవస్థలో ఇదేం దుస్థితి అన్నారు. మిత్రపక్షమైన మాకే ఇంతటి వివక్ష వుందని గ్రహించిన ఇతర ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు సందిగ్ధంలో పడ్డాయన్నారు.

Pages