-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
అనంతపురం, అక్టోబర్ 20 : అనంతపురం జిల్లాలో ఆంత్రాక్స్ వ్యాధి తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఈవ్యాధి బారిన పడగా, తాజాగా శుక్రవారం మరో ఇద్దరిలో వ్యాధి లక్షణాలు కనిపించాయి. దీంతో బాధితుల్ని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స చేస్తున్నారు. ఈనెల 13న జిల్లాలోని గోరంట్ల మండలం చెట్లమొరంపల్లిలో ఆంత్రాక్స్ వ్యాధి బాధితులను గుర్తించారు.
రాజమహేంద్రవరం, అక్టోబర్ 20: ‘నదుల అనుసంధానం’... ఇప్పుడు కేంద్రం, రాష్టస్థ్రాయిలో ప్రముఖంగా వినిపిస్తున్న మాట ఇది. మిగులు జలాలు అందుబాటులో ఉన్న బేసిన్ నుంచి తక్కువగా ఉన్న బేసిన్కు తరలించడం ద్వారా నీటి కొరతను ఎదుర్కోవడమే నదుల అనుసంధానం ముఖ్య ఉద్దేశం.
సైదాపురం, అక్టోబర్ 20 : కేసుల పేరుతో కుటుంబ సభ్యులను వేధిస్తూ, మహిళా సర్పంచ్ను లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేసిన నెల్లూరు జిల్లా సైదాపురం ఎస్సై ఏడుకొండలుపై గుంటూరు రేంజి డిఐజి గోపాలరావు శుక్రవారం సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్సైను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రామకృష్ణ నివేదిక మేరకు సస్పెండ్ చేశారు.
కర్నూలు, అక్టోబర్ 20: సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువవుతున్న ముఖ్యమంత్రి తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఒకరికి రెండు పెన్షన్లు ఇచ్చే ఈ పథకాన్ని జనవరి నుంచి అమలుచేసే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధులైన వితంతువులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకుని ఈ పెన్షన్ విధానానికి రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది.
విజయవాడ, అక్టోబర్ 18: రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, అన్ని జిల్లా కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థ, బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్, బయోమెట్రిక్ అటెండెన్స్ అమలును పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక నోడల్ అథారిటీని నియమించింది.
రాజమహేంద్రవరం, అక్టోబర్ 18: గోదావరి నదిలో నీటి లభ్యత చాలా చిత్రమైన రీతిలో ఉంటోంది. ఖరీఫ్ కాలంలో వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన గోదావరి నీరు రబీ వచ్చేసరికి బొట్టు బొట్టు లెక్కపెట్టుకుని సాగునీటి అవసరాలకు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. గోదావరి బేసిన్లో ఈసారి రబీ సాగుకు కడగండ్లు తప్పేట్టు లేదు.
విజయవాడ, విశాఖలో స్థాపనకు సిద్ధం
ఏడాదిలో 500 కంపెనీల ఏర్పాటే లక్ష్యం
బాబు షికాగో పర్యటనలో ఎన్నారైల హామీ
తెలుగువారితో సిఎం చంద్రబాబు భేటీ
సొంత గడ్డలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు
సంఖ్య తేల్చేందుకు సర్కారు చర్యలు
సిఎం వచ్చేనాటికి పూర్తిస్థాయి ప్రణాళిక
సమీక్షలో మంత్రి లోకేష్ వెల్లడి
విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 18: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణాల ప్రక్రియ కార్యరూపంలోకి వచ్చింది.
అమరావతి, అక్టోబర్ 18: వైఎస్సార్ సీపీకి పట్టు, పలుకుబడి ఉన్న రాయలసీమలో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా నిష్క్రమిస్తుండటం నాయకత్వానికి కలవరం కలిగిస్తోంది. గత ఎన్నికల ఫలితాల నేపథ్యంలో, రానున్న ఎన్నికల్లోగా వైసీపీకి పెట్టనికోటయిన సీమలో ఆ పార్టీని నిర్వీర్యం చేసేందుకు టిడిపి నాయకత్వం వ్యూహం అమలుచేస్తోంది.