-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్, అక్టోబర్ 13: అర్చకులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని నెల రోజుల పాటు అమలు చేయరాదని హైకోర్టు ఆదేశించినట్లు ఎపి అర్చక సమాఖ్య ఒక ప్రకటనలో తెలిపింది.
అమరావతి, అక్టోబర్ 12: ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడంతోపాటు దాన్ని కాపాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యువతకు ఉద్బోధించారు. కాలానుగుణంగా వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఎంత అవసరమో దాన్ని అభివృద్ధి కోసం వినియోగించుకోవడం కూడా అంతే అవసరమని ఆయన స్పష్టం చేశారు.
విజయవాడ, అక్టోబర్ 12: వ్యాపారులను ఇబ్బందులకు గురి చేయకుండా ఆదాయాన్ని పెంచే విధంగా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పనిచేయాలని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. విజయవాడ కానూరులో గురువారం వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశం, ప్రశంసాపత్ర పురస్కారోత్సవం నిర్వహించారు.
విశాఖపట్నం, సీలేరు, అక్టోబర్ 12: సరిగ్గా సంవత్సరం కిందట అంటే గత ఏడాది అక్టోబర్ 24న ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన రామగుడలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో దాదాపు 30 మంది మావోయిస్ట్లు హతమయ్యారు. మావోయిస్ట్ అగ్రనేతలే లక్ష్యంగా సాగిన ఈ ఎన్కౌంటర్తో మావోయిస్ట్లు కోలుకోలేకపోయారు. ఈ ఎన్కౌంటర్ తరువాత ఏఓబిలో మావోయిస్ట్లు పూర్తిగా లేకుండాపోయారని పోలీస్ ఉన్నతాధికారులు ప్రకటించారు.
హైదరాబాద్, అక్టోబర్ 12: ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 2 నుంచి ప్రారంభిస్తున్న వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర తెలుగు దేశం పార్టీ నేతల వెన్నులో వణుకుపుట్టిస్తోందని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఎన్నికలకు ముందు బాబు వస్తే జాబు వస్తుందని అన్నారు, ఇప్పుడు బాబు వచ్చాక నిరుద్యోగుల ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు.
భీమవరం, అక్టోబర్ 12: ‘రొయ్యతో ఉన్న అనుబంధాన్ని తెంపుకోవద్దు.. యాంటిబయోటిక్స్కు దూరంగా ఉండి, మన రొయ్యను రక్షించుకుందాం’ అని ఆక్వా రైతులు, ఎగుమతిదారులు, ప్రాసెసింగ్ యూనిట్లు, హ్యాచరీల నిర్వాహకులు ముక్తకంఠంతో ప్రతినబూనారు. చేపలు, రొయ్యల సాగుకు
మనుబోలు, అక్టోబర్ 12: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టదలచిన పాదయాత్ర వల్ల ఆయనకు మంచి ఆరోగ్యం వస్తుందంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గురువారం ఆయన నెల్లూరు జిల్లా మనుబోలు మండల పరిధిలోని కాగితాలపూరులో ఆయన విలేఖర్లతో మాట్లాడారు.
తిరుపతి, అక్టోబర్ 12: ఒక ఏడాది వ్యవధిలోనే రూ.50 వేలు ఉన్న వ్యక్తి రూ.80 కోట్లు ఎలా సంపాదించవచ్చో అమిత్షా తనయుడు ప్రజలకు చెబితే అందరూ సంపన్నులు అవుతారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
తిరుపతి, అక్టోబర్ 12: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం వస్తున్న లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా అన్నప్రసాదాలు అందిస్తున్నామని టిటిడి ఇఓ అనిల్కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలందిస్తున్న అన్నప్రసాద విభా గం అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
గన్నవరం, అక్టోబర్ 12: కృష్ణా జిల్లా గన్నవరంలో గురువారం మధ్యాహ్నం మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గత మంగళవారం రాత్రి సమయంలో నాలుగుసార్లు భూమి కంపించిన భయం నుండి తేరుకోకముందే మళ్లీ భూప్రకంపనలు రావడంతో ప్రజలు భీతిల్లారు.