-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, సెప్టెంబర్ 19: విజిలెన్స్ కమిషనర్గా వ్యవహరిస్తున్న ఎస్వి ప్రసాద్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి మూడు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు.
విజయవాడ, సెప్టెంబర్ 19: ప్రభుత్వాసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై రోగుల నుంచే సమాచారం సేకరించాలని అధికారులను మంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. ఈ సమాచారాన్ని సిఎం డ్యాష్బోర్డ్కు అనుసంధానం చేయాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో అందిస్తున్న వైద్య సేవలకు సంబంధించి రోగుల నుంచి సానుకూల స్పందన వస్తుండటంపై మంత్రి కామినేని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 19: రెవిన్యూ శాఖలో చేపడుతున్న సంస్కరణలు క్షేత్రస్థాయికి చేర్చేందుకు పరిపాలనాదక్షుడిగా పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి, సీసీఎల్ఏ అనిల్చంద్ర పునేఠా.. జిల్లా కలెక్టర్లను పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన సారథ్యంలో ప్రతి మూడు నెలలకోసారి జరిగే జిల్లా కలెక్టర్ల సదస్సులో, ఫలితాలపై సమీక్షిస్తున్న క్రమంలో రెవిన్యూశాఖపై నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 19: రాష్ట్రాన్ని జ్వరాలు చుట్టుముట్టాయి. మలేరియా, డెంగీ, చికున్ గున్యా, వైరల్ జ్వరాల రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో మలేరియా, పట్టణ ప్రాంతాల్లో వైరల్, డెంగీ జ్వరాలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. జ్వరపీడితులకు మెరుగైన వైద్య సహాయం అందించాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: గుర్తింపు కోల్పోయిన ఫాతిమా మెడికల్ కాలేజీకి చెందిన విద్యార్థులను రాష్ట్రంలోని ఇతర వైద్య విద్యా కాలేజీలకు బదిలీ చేసేందుకు భారత మెడికల్ కౌన్సిల్ (ఎంసిఐ) సూత్రప్రాయంగా అంగీకరించిందని వైద్య విద్యా శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు.
శ్రీకాకుళం, సెప్టెంబర్ 18: మహాత్మగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం వచ్చే ఏడాది గాంధీ జయంతి రోజు నాటికి సాకారం అయ్యేలా కృషి చేస్తున్నామని పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ప్రతిజ్ఞ చేశారు. పల్లెలకు సేవ చేసే శాఖకు బాధ్యతలు స్వీకరించిన ఐదు మాసాలకే గ్రామస్వరాజ్యం నిర్మాణానికి కావల్సిన అత్యవసర ఆలోచనలను అమలు చేయడంలో సాయశక్తులా కృషి చేస్తున్నామన్నారు.
విశాఖపట్నం, సెప్టెంబర్ 18: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు (ఏఓబి)లో గంజాయి స్మగ్లింగ్ పెద్ద ఎత్తున సాగుతోంది. ఏఓబి కేంద్రంగా గంజాయి రాకెట్ మాఫియా యథేచ్ఛగా నడిపిస్తోంది. తమిళనాడుకు చెందిన గంజాయి స్మగ్లర్లు ఒడిశాలో స్థావరాలు ఏర్పాటు చేసుకుని గిరిజనుల సహకారంతో ఇక్కడ గంజాయి పండించి, దేశంలోని వివిధ రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
విశాఖపట్నం(క్రైం), సెప్టెంబర్ 18: విశాఖ ఏజెన్సీలోని 102 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేసినట్టు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, ఎక్సైజ్ ఎఇసి బాబ్జీరావు తెలియచేశారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గంజాయి పంట సాగును నిర్మూలించేందుకు ఎక్సైజ్, పోలీసు శాఖలు సంయుక్త కార్యాచరణ చేపట్టినట్టు చెప్పారు.
రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికయ్యే ప్రతీ రూపాయి కేంద్రం ఇచ్చి తీరాల్సిందేనని, ఇది చట్టమని, ఈ హక్కును సాధించుకోవడానికి చంద్రబాబునాయుడు రాజీపడకుండా కృషిచేసి తన సమర్ధతను నిరూపించుకోవాలని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్కుమార్ అన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో అరుణ్కుమార్ మాట్లాడారు.
ఈ నెల 21 నుండి దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భంగా రంగురంగుల విద్యుద్దీపాలంకరణతో మెరిసిపోతున్న
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి దేవాలయం