-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, ఆగస్టు 14: కొత్త రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థ లు పూర్తిస్థాయిలో పని చేయడానికి అవసరమైన నిధులను సత్వరం సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ను కోరా రు.
నంద్యాల, ఆగస్టు 14 : కన్నకొడుకు, కూతురితో సహా దంపతులు మూకుమ్మడిగా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆదివారం కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో సంచలనం సృష్టించింది.
విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 14: వినూత్న తరహాలో ఉత్పత్తులను తయారుచేసే డ్వాక్రా సంఘాల యూనిట్లను అంకుర సంస్థలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వెంచర్ క్యాపిటల్ను అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డ్వాక్రా బజారు స్టాల్స్ను ఆదివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు.
కర్నూలు, ఆగస్టు 14: కృష్ణా పుష్కరాల సందర్భంగా మూడవ రోజైన ఆదివారం కృష్ణా నదీ తీరం భక్తులతో కిక్కిరిసిపోయింది. కర్నూలు జిల్లాలోని ప్రధాన ఘాట్లు శ్రీశైలంలోని పాతాళగంగ, లింగాలగట్టు, సప్తనది సంగమేశ్వరం వద్ద లలితా ఘాట్లో భక్తులు అధిక సంఖ్యలో పుణ్యస్నానమాచరించారు. గత రెండు రోజులుగా పుష్కర భక్తులు లేక వెలవెలబోయిన ఆయా స్నానపుఘాట్లు ఆదివారం కిక్కిరిసి కనిపించాయి.
హైదరాబాద్, ఆగస్టు 14: ఆంధ్ర రాష్ట్రంలో గ్రూప్-1,2,3,4 సర్వీసు పరీక్షలను బహుళ ప్రశ్నాపత్రాలతో వేర్వేరు తేదీల్లో నిర్వహించడం సరికాదని, ఈ విధానాన్ని రద్దు చేయాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, తెలంగాణ టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ముఖ్యమంత్రి చంద్రబాబును డిమాండ్ చేశారు.
హైదరాబాద్, ఆగస్టు 14: సూపర్స్టార్ రజనీకాంత్ ఏపి ప్రభుత్వ అతిథిగా పుష్కరాలకు హాజరుకానున్నారు. కృష్ణా పుష్కరాలకు హాజరుకావాలని బాబు ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా కూడా ఆయనతో మాట్లాడినట్లు సమాచారం. దానికి స్పందించిన రజనీకాంత్ తాను పుష్కరాలకు వస్తున్నట్లు సమాచారం పంపినట్లు తెలిసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం..
అనంతపురం, ఆగస్టు 14: రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అనంతపురం నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియం (పిటిసి)లో వైభవంగా జరుగనున్నాయి. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి విజయవాడ నుంచి ప్రత్యేక ఎయిర్క్రాఫ్ట్లో బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్లో అనంతపురం చేరుకుంటారు.
విజయవాడ, ఆగస్టు 14: కృష్ణాతీరం జన సంద్రమైంది. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. పుష్కర స్నానాలు చేసిన భక్తజనాన్ని పునీతం చేసింది. మూడో రోజైన ఆదివారం రాష్ట్రంలోని కృష్ణా తీరం అంతా భక్తకోటితో కిటకిటలాడింది. ప్రధానంగా విజయవాడ నగరానికి భక్తుల తాకిడి బాగా పెరిగింది. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
విజయవాడ, ఆగస్టు 14: ‘నది అనేది ఒక ప్రకృతి.. అలాంటి నదితో అందరూ అనుసంధానం కావాలి.. అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ ఎంతో సుకృతమైనది..
విజయవాడ (క్రైం), ఆగస్టు 14: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన రాష్టల్రోని పలువురు పోలీసు అధికారులకు రాష్టప్రతి గౌరవ పతకాలు లభించాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీరికి ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్ (పిపిఎం), ఇండియన్ పోలీసు మెడల్స్ (ఐపిఎం) ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాబితాను డిజిపి కార్యాలయం ఆదివారం ఇక్కడ విడుదల చేసింది.