-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ: హైదరాబాద్ ఫిల్మ్నగర్ ప్రమాద ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.
విజయవాడ: పుష్కర యాత్రికులకు సంపూర్ణ సహకారం అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. కృష్ణా, గోదావరి సంగమ ప్రదేశంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, అక్షయ పాత్ర, టీటీడీ సహకారంతో పుష్కర యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం సూచించారు.
విజయవాడ : కృష్ణాజిల్లా నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం ఘాట్లో ఆదివారం ఉదయం కృష్ణా హారతి వైభవంగా జరిగింది. కృష్ణా పుష్కరాల ఆహ్వాన ఉత్సవంలో భాగంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ కృష్ణవేణి మాతకు నూతన వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కర్నూలు : నిన్న రాత్రి నుంచి కురిసిన వర్షానికి శ్రీశైలం సమీపంలోని పాతాళగంగలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో భక్తులు కొంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా పుష్కరాల పనుల నిర్వహణకు అంతరాయం ఏర్పడుతోంది. రోప్ వే రాకపోకలు నిలిచిపోయాయి.
అనకాపల్లి, జూలై 23: విద్యుత్ కొరతకు తావులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దానని, ఫలితంగా పరిశ్రమల పురోగతి మరింత వేగవంతం కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం పూడి వద్ద 102 కోట్ల వ్యయంతో నిర్మించే ఎంఎస్ఎంఇ టెక్నాలజీ సెంటర్ శంకుస్థాపన శనివారం జరిగింది.
గాజువాక, జూలై 23: ప్రత్యేక తరహాలో రూపొందించిన డ్రైవ్ ఇన్ థియేటర్ (కంటైనర్ థియేటర్)ను ఎపి సిఎం చంద్రబాబునాయుడు విశాఖలో శనివారం ప్రారంభించారు. సుమారు రూ.35 లక్షల వ్యయంతో కంటైనర్లో అత్యాధునిక సదుపాయాలతో థియేటర్ను ఎస్టిబిఎల్ సంస్థ రూపొందించింది. గ్రామీణ ప్రాంతాల్లో మూతబడుతున్న సిన్మా హాళ్లను దృష్టిలో ఉంచుకుని, దీన్ని రూపొందించినట్టు సంస్థ యజమాని వీరభద్రరావు సిఎం చంద్రబాబుకు వివరించారు.
విజయవాడ, జూలై 23: రాష్ట్రంలో సుమారు 2కోట్ల ఎకరాల భూమి సాగుకు అనువుగా వున్నందున ఈ ఏడాది వ్యవసాయ పంటల ఉత్పాదకతలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి పంటల బీమా యోజన, వ్యవసాయ రుణాలు, ఇతర అంశాలపై ఆయన శనివారం వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
విజయవాడ, జూలై 23: పోలీస్శాఖలో రాష్ట్ర విభజనకు ముందు తాను వివిధ హోదాల్లో 30 ఏళ్లు పైగా పనిచేస్తే ట్రైనీ ఎఎస్పిగా గుంటూరులో కొంతకాలం పనిచేయటం మినహా పూర్తిస్థాయి తెలంగాణలో పనిచేసి అన్ని స్థాయిల్లోనూ అక్కడి వారందరితో మమేకమై విధులు నిర్వర్తించిన తనను రాష్ట్ర విభజన ఎంతో బాధించిందంటూ డిజిపి జెవి రాముడు ఉద్వేగంతో అన్నారు. విధి నిర్వహణలో దేశంలో అనేక రాష్ట్రాల్లో పర్యటించాను..
విశాఖపట్నం, జూలై 23: ప్రభుత్వానికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందంటే సదావర్తి భూములకు మళ్లీ టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం సిద్ధమేనని ఎపి సిఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. విశాఖలో శనివారం జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పక్క రాష్ట్రంలో ఆక్రమణలపాలైన సదావర్తిసత్రం భూములను ఎలా ఉన్నవి అలాగే తీసుకునే ఒప్పందం ప్రకారం వేలం వేశామన్నారు.
విజయవాడ, జూలై 23: పోలీస్ శాఖలో కేవలం 60 రోజుల్లోనే చూడదగ్గ మార్పులు ప్రజలకు కనిపించేలా తాను చర్యలు చేపట్టనున్నానని ఇన్చార్జి డిజిపి నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. శనివారం మధ్యాహ్నం డిజిపి క్యాంప్ కార్యాలయంలో జెవి రాముడు నుంచి బాధ్యతలు స్వీకరించిన తదుపరి పోలీస్ ఉన్నతాధికారులు, 13 జిల్లాల ఎస్పీలతో వివిధ అంశాలను సమీక్షించారు.