-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, మే 15: రాష్ట్రంలోని పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని అంచనా వేయడానికి రెండు నెలల్లో పర్యవేక్షణ వ్యవస్థ(మోనటరింగ్ సిస్టమ్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్కుమార్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు.
విజయవాడ, మే 15: రాష్ట్రంలో గృహ నిర్మాణ లబ్ధిదారులకు చెల్లించాల్సిన బకాయిలను వారం రోజుల్లో చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర గ్రామీణ గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు.
విజయవాడ, మే 15: దాదాపు రూ. 4వేల కోట్ల నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రజలకు చేరువ చేసి తద్వారా లాభాల బాటలో పయనింప చేసేందుకు తనవంతు కృషి చేస్తానని సంస్థ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. ఇందుకు సిబ్బంది సహకారం అవసరమన్నారు. 29వ రోడ్డు భద్రత సదస్సు మంగళవారం సాయంత్రం ఆర్టీసీ భవన్ ప్రాంగణంలో ఘనంగా జరిగింది.
విజయవాడ, మే 15: సులభం, వేగం అనే ప్రధాన నినాదంతో అమల్లోకి వచ్చిన మీ-సేవా కేంద్రాలు ఆచరణలో విఫలమవటంతో జనంలో నిరాసక్తత నెలకొంటోంది. ధ్రువపత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతుండగా, అదే సమయంలో చేతి చమురు కూడా అధిక మొత్తంలో వదులుతోంది.
తిరుపతి, మే 15: కర్ణాటకలోని ఉడిపికి చెందిన పెజావర్ పీఠాధిపతి విశే్వశ్వర తీర్థస్వామీజీ మంగళవారం ఉదయం కలియుగదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని శిష్యబృందంతో దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఉడిపి పెజావర్ మఠం తరపున మలయప్ప స్వామివారికి సుమారు 300 గ్రాముల బంగారంతో తయారు చేయించిన బంగారు పాదాలను బహూకరించారు. అనంతరం తిరుమలలోని ఉడిపి మఠానికి వెళ్లారు.
విశాఖపట్నం, మే 15:కర్నాటక నుంచి తమిళనాడు వరకూ నెలకొన్న అల్పపీడన ద్రోణి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ఉత్తర కోస్తాలో కూడా చెదురు మదురుగా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొన్నారు. ఇక మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి.
విజయవాడ (ఎడ్యుకేషన్), మే 15: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 3వతేదీన నిర్వహించిన ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) ఆన్లైన్ పరీక్ష ఫలితాలను బుధవారం రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఉదయం 11గంటలకు విజయవాడలోని ఒక హోటల్లో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ పరీక్ష జెఎన్టియూ అనంతపూర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
విజయవాడ, మే 15: తూర్పు గోదావరి జిల్లా మంటూరు వద్ద జరిగిన లాంచి ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. తక్షణమే రెస్క్యూ టీమ్లను ప్రమాద స్థలానికి పంపించి, లాంచీలో చిక్కుకున్న వారిని కాపాడాలని అధికారులను ఆదేశించారు. గల్లంతైన వారిని గుర్తించే చర్యలు చేపట్టి, ఎప్పటికప్పుడు సమాచారం తనకు అందించాలని తెలిపారు. బాధితులను రక్షించేందుకు అవసరమైన ముమ్మర చర్యలు చేపట్టాలని తెలిపారు.
రాజమహేంద్రవరం, మే 16: ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలోని అటవీ సర్కిల్లో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పాపికొండలు, కోరంగి అభయారణ్యం, కొల్లేరు ప్రాంతాల్లో ప్రత్యేక సందర్శనా ప్రాంతాలను ఏర్పాటుచేశారు. పర్యాటక ప్రాంతాలు, అభివృద్ధి పనులపై నిరంతర నిఘావుండే విధంగా రాజమహేంద్రవరం ముఖ్య అటవీ సంరక్షణాధికారి (సీసీఎఫ్) జేఎస్ఎన్ మూర్తి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
విజయవాడ, మే 15: పాఠశాల విద్యా శాఖ నుండి ఉపాధ్యాయుల పోస్టుల మంజూరు కోసం పంపిన ప్రతిపాదనలు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపి డీఎస్సీ- 2018లో చేర్చాలని యుటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ సాబ్జీ, పీ బాబురెడ్డి, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు వీ బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడును కలిసి విజ్ఞప్తి చేశారు. రూ.