-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, డిసెంబర్ 6: ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎమ్సిజి) విభాగంలోకి బైద్యనాథ్ గ్రూప్ ప్రవేశిస్తోంది. మంత్ర బ్రాండ్ క్రింద కాస్మటిక్స్ను ప్రారంభిస్తోంది. ‘రసాయన రహిత కాస్మోస్యూటికల్ రంగంలోకి మేము అడుగిడుతున్నాం. మంత్ర బ్రాండ్ పేరిట ఈ కాస్మటిక్స్ను మార్కెట్కు పరిచయం చేస్తున్నాం.
హైదరాబాద్, డిసెంబర్ 5: హైదరాబాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎమ్టి)లో శనివారం ‘ఇంపెల్జ్-2015’ అట్టహాసంగా ప్రారంభమైంది. రెండు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని శ్రీనివాస హేచరీస్ గ్రూప్ వైస్ చైర్మన్, డైరెక్టర్ సురేశ్ రాయుడు చిట్టూరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు ఔత్సాహిక పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
న్యూఢిల్లీ/చెన్నై, డిసెంబర్ 5: భారీ వర్షాలతో చెన్నై, మరికొన్ని ప్రాంతాలు జల సంద్రమైన నేపథ్యంలో తమిళనాడుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ చెల్లింపులకున్న గడువును పెంచింది. ఈ నెల 20 వరకు ట్యాక్స్ను చెల్లించుకోవచ్చని శనివారం స్పష్టం చేసింది. మరోవైపు వరదలతో అతలాకుతలమైన చెన్నై నగరంలో నీటి ఉధృతి తగ్గడంతో బ్యాంకులు నెమ్మదిగా తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నాయి.
ప్రముఖ ఆర్థికవేత్త లారెన్స్ సమ్మర్స్ అంచనా
అంతర్జాతీయ సంస్థలతో పోటాపోటీగా టీవీల్లో ప్రకటనలు
వరుస రెండు వారాల లాభాలకు బ్రేక్
సెనె్సక్స్ 490, నిఫ్టీ 161 పాయింట్లు పతనం
మదుపరులను వెంటాడిన ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల భయాలు
వారాంతపు సమీక్ష