-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
హైదరాబాద్, నవంబర్ 23: హైదరాబాద్కు చెందిన పేమెంట్ గేట్వే సర్వీసెస్ వేదిక నంబర్మాల్.. ఢిల్లీకి చెందిన బ్యాంక్స్మార్ట్స్ సొల్యూషన్స్ వ్యాపారాన్ని సొంతం చేసుకుంటున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు నంబర్మాల్ వ్యవస్థాపక సిఇఒ కిరణ్ గాలి తెలిపారు. అయితే ఎంత మొత్తానికి ఈ వ్యాపారాన్ని హస్తగతం చేసుకుంటోందన్న వివరాలను మాత్రం తెలియపరచలేదు.
కాకినాడ, నవంబర్ 22: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్టులో ప్రభుత్వానికి దీటుగా ప్రముఖ కార్పొరేట్ సంస్థ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జి) టెర్మినల్ నిర్మాణానికై యుద్ధప్రాతిపదికన సన్నాహాలు చేస్తోంది. కృష్ణా-గోదావరి ఎల్ఎన్జి టెర్మినల్ పేరుతో ఈ ప్రాజెక్టు కాకినాడకు మంజూరయ్యింది.
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆశాభావం
కేంద్రానికి ఏడో వేతన సంఘం సిపార్సు
========================
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరుగుతున్న భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన (ఐఐటిఎఫ్)-2015 ఇది. ఆదివారం సెలవు కావడంతో ప్రదర్శనకు భారీగా సందర్శకులు విచ్చేశారు. వివిధ దేశాలు ఈ ప్రదర్శనలో పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేశాయి.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కీలకం * ఈ వారం మార్కెట్ సరళిపై నిపుణుల అంచనా
72 గంటల్లోనే పూర్తి సమాచారం సేకరణ
నల్లధనం అదుపునకు దర్యాప్తు సంస్థలన్నీ జట్టు
తపాలా శాఖకూ జారీ * సేవలపై అసంతృప్తే కారణం
న్యూఢిల్లీ, నవంబర్ 22: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా మొండి బకాయిలు, వడ్డీరేట్ల తగ్గింపుతోపాటు పలు అంశాలపై జైట్లీ.. బ్యాంకర్లతో చర్చించనున్నారు.