-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
బీజింగ్, సెప్టెంబర్ 19: భారత్తో తమ వాణిజ్య వ్యవహారంలో సమానావకాశాలు, నిష్పక్షపాతమైన వాతావరణాన్ని కోరుకుంటున్నామని చైనా దేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. 5జి టెక్నాలజీ విషయంలో చైనా కంపెనీలను హువాయ్ టెక్నాలజీస్, జడ్టిఇ కార్పొరేషన్ సంస్థలు భారత్ కంపెనీలతో పనిచేయకుండా అనుమతి నిరాకరించిందని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.
ముంబయి, సెప్టెంబర్ 19: రూపాయి విలువ బుధవారం తిరిగి బలంగా పుంజుకుంది. డాలర్తో రూపాయి మారకం విలువ 61 పైసలు పెరిగి 72.37 వద్ద ముగిసింది. బుధవారం ఇక్కడి ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (్ఫరెక్స్) మార్కెట్లో పౌండ్ స్టెర్లింగ్తో రూపాయి మారకం విలువ కూడా పెరిగి, 95.07 వద్ద ముగిసింది. ఫోరెక్స్ మార్కెట్లో బుధవారం సెషన్ అంతా రూపాయి కదలిక సానుకూల ధోరణిలోనే సాగింది.
ముంబయిలో
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,007.00
8 గ్రాములు: రూ.24,056.00
10 గ్రాములు: రూ. 30,070.00
100 గ్రాములు: రూ.3,00,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,216.043
8 గ్రాములు: రూ. 25,728.344
10 గ్రాములు: రూ. 32,160.430
100 గ్రాములు: రూ. 3,21,604.30
వెండి
8 గ్రాములు: రూ. 329.20
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెనె్సక్స్ 169 పాయింట్లు నష్టపోయి 37,121 వద్ద ముగిసింది. నిఫ్టీ 45 పాయింట్ల నష్టంతో 11,234 వద్ద స్థిరపడింది.
ముంబయ: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయ. సెనె్సక్స్ 49 పాయంట్లు లాభపడి 37,340 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 11 పాయంట్లు లాభపడి 11,293వద్ద కొనసాగుతుంది. రూపాయ మారకం విలువ రూ.72.68గా కొనసాగుతుంది.
ముంబయిలో మంగళవారం జరిగిన ధీరూభాయ్ అంబానీ గ్రూప్ (ఏడీఏజీ) సర్వసభ్య సమావేశానికి హాజరైన
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ, కుమారుడు జై అన్మోల్ అంబానీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: దుబాయ్లో కొత్తగా తాజ్హోటల్ను నిర్మించడానికి టాటా గ్రూప్నకు చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సిఎల్), దుబాయ్కు చెందిన ఐత్రా దుబాయ్ ఎల్ఎల్సితో ఒప్పందం కుదుర్చుకుంది. దుబాయ్లోని చారిత్రక, సాంస్కృతికంగా కేంద్ర బిందువైన డైరాలో తాజ్హోటల్ను నిర్మించడానికి ఒప్పందం కుదిరినట్టు ఐహెచ్సిఎల్ ఎండీ, సీఈఓ పునీత్ చాట్వాల్ తెలిపారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: భారత్లో క్యాష్ అండ్ క్యారీ స్టోర్స్ మరిన్ని ఏర్పాటుపై దృష్టి సారించామని వాల్మార్టు ఇండియా ప్రకటించింది. ఇక్కడ జరిగిన రిటైల్ ఇండియా సమ్మిట్ అండ్ ఎక్స్పోలో వాల్మార్టు ఇండియా ప్రెసిడెంట్, సీఈఓ క్రిష్ అయ్యర్ మాట్లాడుతూ ఫ్లిప్కార్టు కోసం 16 బిలియన్ల యూఎస్ డాలర్ల ఒప్పందం జరిగిందని అన్నారు.
ముంబయి, సెప్టెంబర్ 18: ముంబయి స్టాక్ ఎక్ఛ్సేంజ్ సెనె్సక్స్ పాయింట్లు మంగళవారం మరింత పతనమయ్యాయి. సోమవారం సుమారు 500 పాయింట్ల పతనమైన సెనె్సక్స్ మంగళవారం కూడా దాదాపుగా అదే బాటలో పయనించింది. తగ్గుదల ఆ స్థాయిలో లేకపోయినప్పటికీ, వరుసగా రెండో రోజు కూడా లావాదేవీల్లో పురోగతి కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: గత ఏడాది మార్చిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా పలు బ్యాంకులు విలీనం కావడంతో అతి పెద్ద బ్యాంక్గా అవతరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన హోదాను కోల్పోనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), దేనా బ్యాంక్, విజయా బ్యాంక్లను విలీనం కానున్న నేపథ్యంలో, ఎస్బీఐ కంటే అతి పెద్ద బ్యాంక్ అవతరించనుంది.