-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ఆగడమే లేదు. శనివారం మరోసారి పెరిగిన వీటి ధరలు సరికొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుకున్నాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు శనివారం వీటి ధరలను పెంచడంతో వివిధ నగరాల్లో వీటి ధరలు గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్ చౌకగా లభించే ఢిల్లీలోనే లీటర్ పెట్రోల్ ధర రూ. 81.63కు చేరుకుంది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: దేశంలో రెండు రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ. పది పెరిగి, రూ. 31,420కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తక్కువగానే ఉన్నప్పటికీ, దేశంలో స్థానిక నగల వ్యాపారుల నుంచి విస్తృతంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో దాని ధర పెరిగింది. అయితే, వెండి ధర మాత్రం అమ్మకాల ఒత్తిడి వల్ల తగ్గిపోయింది. శనివారం కిలో వెండి ధర మరో రూ.
కోల్కతా, సెప్టెంబర్ 15: డాలర్తో రూపాయి మారకం విలువ తన సహజ విలువ అయిన సుమారు 72కు సమీపంలోకి చేరిందని, అయితే దీని విలువ మరింత పతనం కాకుండా నిలువరించేందుకు విధాన నిర్ణయం తీసుకోవలసిన అవసరం వచ్చిందని యెస్ బ్యాంక్ పేర్కొం ది. ‘సెంటిమెంట్కు ఊతమివ్వడానికి, రూపాయి పతనాన్ని నిలువరించడానికి విధాన నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరయిన సమయం.
ముంబయిలో:
=========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 2,907.00
8 గ్రాములు: రూ.23,256.00
10 గ్రాములు: రూ. 29,070.00
100 గ్రాములు: రూ.2,90,700.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,109.091
8 గ్రాములు: రూ. 24,872.728
10 గ్రాములు: రూ. 31,090.910
100 గ్రాములు: రూ. 3,10,909.10
ముంబయి: వరుసగా రెండు రోజుల పాటు పతనమయిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తిరిగి బలపడ్డాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) జోక్యంతో రూపాయి కోలుకున్న తరుణంలో మదుపరులు ఇటీవల ధరలు పడిపోయిన ఎఫ్ఎంసీజీ, లోహ, క్యాపిటల్ గూడ్స్ షేర్లను విరివిగా కొనుగోలు చేయడం వల్ల మార్కెట్ కీలక సూచీలు బలంగా పుంజుకున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం ఆగస్టు నెలలో పది నెలల కనిష్ట స్థాయి 3.69 శాతానికి తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విధించిన గరిష్ట పరిమితి నాలుగు శాతం కన్నా తక్కువగానే నమోదయింది. పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార వస్తువుల ధరలు తగ్గడంతో వినియోగ వస్తువుల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గిందని బుధవారం వెలువడిన అధికారిక గణాంకాలు వెల్లడించాయి.
ముంబయి, సెప్టెంబర్ 12: రూపాయి మారకం విలువ బుధవారం బాగా పతనమయినప్పటికీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన భరోసాతో తిరిగి పుంజుకుంది. అధిక ముడి చమురు ధరలకు అనుగుణంగా బుధవారం ఉదయం లావాదేవీలలో డాలర్తో రూపాయి మారకం విలువ సరికొత్త జీవనకాల కనిష్ట స్థాయి 72.91కి పతనమయింది. అధిక ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా దేశ వాణిజ్య లోటు పెరుగుతుందనే ఆందోళనలు రూపాయి పతనానికి కారణమయ్యాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: డిమోనిటైజేషన్ సమయంలో దేశ వ్యాప్తంగా జన్ధన్ ఖాతాల్లో జమ అయిన డిపాజిట్ల వివరాలు వెల్లడించాలని రిజర్వ్బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)ను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. 2014 ఆగస్టులో ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన కింద కొత్త ఖాతాలకు శ్రీకారం చుట్టారు. దేశంలో అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: దేశ పారిశ్రామికోత్పత్తి జూలై నెలలో 6.6 శాతం వృద్ధి చెందింది. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్ సెక్టర్) పనితీరు బాగుండటంతో పాటు క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరేబుల్స్కు డిమాండ్ పెరగడం వల్ల పారిశ్రామికోత్పత్తి వృద్ధి పుంజుకుంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా చూస్తే నిరుడు జూలైలో పారిశ్రామికోత్పత్తి కేవలం ఒక శాతం మాత్రమే వృద్ధి చెందింది.
ముంబయిలో
========
బంగారం (22 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,013.00
8 గ్రాములు: రూ.24,104.00
10 గ్రాములు: రూ. 30,130.00
100 గ్రాములు: రూ.3,01,300.00
బంగారం (24 క్యారెట్స్)
1 గ్రాము: రూ. 3,222.46
8 గ్రాములు: రూ. 25.779.68
10 గ్రాములు: రూ. 32,224.60
100 గ్రాములు: రూ. 3,22,246.00
వెండి
8 గ్రాములు: రూ. 320.80