-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి, జూన్ 21: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 13.89 పాయింట్లు కోల్పోయి 31,283.64 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 19.90 పాయింట్లు దిగజారి 9,633.60 వద్ద నిలిచింది. మంగళవారం కూడా సూచీలు స్వల్పంగా నష్టపోయాయి.
విజయవాడ, జూన్ 21: గుంటూరు జిల్లాలోని స్పైసెస్ పార్కులో 26 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 4 యూనిట్లతో కూడిన మిర్చి, పసుపు ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ల నిర్మాణానికి ఎపి స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు ఆమోదం తెలిపింది. చైర్మన్ ఎల్విఎస్ఆర్కె ప్రసాద్ అధ్యక్షతన కార్పొరేషన్ 191వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం విజయవాడలో బుధవారం జరిగింది.
మంగళవారం అహ్మదాబాద్లో సరికొత్త ఎడిషన్ నిస్సాన్ మైక్రా స్పోర్ట్స్ కారును
మార్కెట్కు పరిచయం చేస్తున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్
హైక్ వాలెట్ తదితర నూతన ఫీచర్లతో ముందుకుతెచ్చిన హైక్ 5.0 ఆవిష్కరణ సందర్భంగా మంగళవారం న్యూఢిల్లీలో మాట్లాడుతున్న హైక్ మెసెంజర్ వ్యవస్థాపకుడు, దాని సిఇఒ కెవిన్ మిట్టల్
బెంగళూరులో మంగళవారం ప్రముఖ విదేశీ ఎలక్ట్రానిక్స్ సంస్థ సామ్సంగ్..
తమ గెలాక్సీ ట్యాబ్ ఎస్3ని మార్కెట్లోకి విడుదల చేసింది. దీన్ని ప్రదర్శిస్తున్న
సామ్సంగ్ ఇండియా మొబైల్ బిజినెస్ డైరెక్టర్ విశాల్ కౌల్
న్యూఢిల్లీ, జూన్ 20: వరి, పప్పు్ధన్యాల కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. క్వింటాల్ వరిధాన్యం ధరను 80 రూపాయలు పెంచగా, వివిధ రకాల పప్పు్ధన్యాల ధరలను 400 రూపాయల వరకు పెంచింది. ఈ ఏడాది ఖరీఫ్ సాగు పెరిగిన నేపథ్యంలో రైతులకు ప్రోత్సాహకంగా, నష్టాలు వాటిల్లకుండా ఈ నిర్ణయాన్ని మోదీ సర్కారు తీసుకుంది.
ముంబయి, జూన్ 20: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 14.04 పాయింట్లు కోల్పోయి 31,297.53 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 4.05 పాయింట్లు పడిపోయి 9,653.50 వద్ద నిలిచింది. బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వ్యవసాయ రుణాల రద్దుకు సంబంధించిన వార్తలే ఇందుకు కారణం.
న్యూఢిల్లీ, జూన్ 20: వస్తు, సేవల పన్ను (జిఎస్టి) వచ్చే నెల 1 నుంచే అమలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ పునరుద్ఘాటించారు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావులేదని ఆయన మంగళవారం ఇక్కడ స్పష్టం చేశారు. జిఎస్టి విధానానికి ఇంకా తాము సిద్ధం కాలేదని, అందుకు తగినంత సమయం ఇవ్వలేదనడం సరికాదన్నారు. జిఎస్టి అమలుతో మొదట్లో కొంత అసౌకర్యం, ఇబ్బందులు కలుగుతాయన్న జైట్లీ..
లక్నో: జిఎస్టి అమలును చరిత్రాత్మకంగా అభివర్ణించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మంగళవారం ఇక్కడ ఎపిజె అబ్దుల్ కలామ్ టెక్నికల్ యూనివర్శిటీ (ఎకెటియు)లో జరిగిన కార్యక్రమానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జిఎస్టి అమలుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యావాదాలు తెలిపారు. వేర్వేరు భావాలు కలిగిన రాజకీయ పార్టీలు ఎలా జిఎస్టి అమలుకు ఒక్కటయ్యా యో అనేది ప్రపంచం చూడబోతోందన్నారు.
కడప, జూన్ 20: దేశంలో విమానయాన రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని విమానయానశాఖ మంత్రి పి అశోక్ గజపతిరాజు అన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్చంధంగా భూములు ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి సూచన మేరకు కొత్త రాజధానిలో విమానాశ్రయం అభివృద్ధి చేస్తామన్నారు.