-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ద్వారకాతిరుమల, జూన్ 20: చిన్న తిరుపతిగా పేరొందిన పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామికి హుండీల ద్వారా, అలాగే కానుకల రూపేణా భక్తులు ఇచ్చిన బంగారు ఆభరణాలను ‘గోల్డ్ బాండు’ పథకంలో విజయవాడలోని ఎస్బిఐలో డిపాజిట్ చేశారు. 6.950 కిలోల బంగారాన్ని మంగళవారం బ్యాంకు అధికారులకు అప్పగించారు. గతంలో ఇదే పథకంలో సుమారు 56 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేశారు.
విజయవాడ, జూన్ 20: గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న స్వయం సహాయక సంఘాలకు చెందిన 71 లక్షల మంది మహిళా సభ్యుల కుటుంబాలకు నెలసరి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా సేవలు అందించేందుకు టాటా ట్రస్ట్ ముందుకొచ్చింది.
రాజమహేంద్రవరం, జూన్ 19: పొగాకు రైతుకు వస్తు, సేవల పన్ను (జిఎస్టి) గుదిబండగా మారింది. పొగాకు ముడి సరుకుపై జిఎస్టి విధించడంపై పొగాకు రైతులు మండిపడుతున్నారు.. అసలే గిట్టుబాటు ధర లేక వ్యవసాయం చేయలేని స్థితిలో ఉన్న తమపై జిఎస్టి విధించడం ఎంతవరకు న్యాయమనే ఆందోళన రైతుల నుంచి వ్యక్తమవుతోంది.
న్యూఢిల్లీ, జూన్ 19: వస్తు, సేవల పన్ను (జిఎస్టి) ప్రచారానికి బాలీవుడ్ ప్రముఖ నటుడు, బిగ్బి అమితాబ్ బచ్చన్ను ప్రభుత్వం నియమించింది. మరోవైపు ప్రొవిజనల్ ఐడితో జూలై 1 నుంచి జిఎస్టి విధానంలో ట్రేడర్లు, డీలర్లు వ్యాపారం చేసుకోవచ్చని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా చెప్పారు.
న్యూఢిల్లీ, జూన్ 19: ప్రభుత్వరంగ చమురు, సహజ వాయువు అనే్వషణ, ఉత్పాదక దిగ్గజం ఒఎన్జిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా శశి శంకర్ నియమితులయ్యారు. ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి ఈయన బాధ్యతల్లోకి రానున్నారు. సెప్టెంబర్ 30న దినేశ్ కె సరఫ్ పదవీవిరమణ పొందుతుండటంతో ఆయన స్థానంలో శంకర్ వస్తారని పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు (పిఇఎస్బి) తెలియజేసింది.
ముంబయి, జూన్ 19: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. సరికొత్త రికార్డులను నమోదుచేస్తూ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 255.17 పాయింట్లు పుంజుకుని 31,311.57 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 69.50 పాయింట్లు పెరిగి 9,657.55 వద్ద నిలిచింది.
న్యూఢిల్లీ, జూన్ 19: సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్కి 709.82 కోట్ల రూపాయల డిపాజిట్ చేసేందుకు సుప్రీం కోర్టు మరో 10 రోజుల గడువు ఇచ్చింది. మొత్తం 1,500 కోట్ల రూపాయల డిపాజిట్కుగాను ఇప్పటికే 790.18 కోట్ల రూపాయల డిపాజిట్ను చేశామని సహారా గ్రూప్ తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చెప్పడంతో దీపక్ మిశ్రా, రంజన్ గొగోయ్లతో కూడిన అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం..
న్యూఢిల్లీ, జూన్ 19: బ్రిటన్కు చెందిన చమురు రంగ దిగ్గజం.. కెయిర్న్ ఎనర్జీని 10,000 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. పన్ను వివాదంలో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ప్యానెల్ ముందుకు వెళ్లి కెయిర్న్ ఎనర్జీ భంగపాటుకు గురైన నేపథ్యంలో 10,247 కోట్ల రూపాయల రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ వసూలుకు ఐటి శాఖ సిద్ధమైంది. ఈ క్రమంలోనే పై ఆదేశాలను ఇచ్చింది.
ముంబయి, జూన్ 19: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గుర్తించిన 12 అతిపెద్ద మొండి బకాయిలపై చర్యలు తీసుకునే విషయంపై బ్యాంకర్లు సోమవారం సమావేశమయ్యారు.
విశాఖపట్నం, జూన్ 19: విశాఖ మన్యంలో కాఫీ పంట దిగుబడి పడిపోయింది. అంతరించిపోతున్న అడవులు, కాఫీ పంట విస్తరణకు ముందస్తు కార్యాచరణ లేకపోవడం, ఈ పంట పండించేందుకు గిరిజన రైతులు ఆసక్తి చూపకపోవడం, వాతావరణంలో నెలకొన్న మార్పులు వంటివి కాఫీ దిగుబడి పడిపోవడానికి కారణాలుగా స్పష్టమవుతున్నాయి. నిరుడు రెండు వేల మెట్రిక్ టన్నుల కాఫీ గింజల సేకరణ జరగాలని లక్ష్యంగా పెట్టుకున్న గిరిజన సహకార సంస థ(జిసిసి)..