-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
హైదరాబాద్, మార్చి 6: అత్యుత్తమ విమానాశ్రయ సేవల్లో జిఎమ్ఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఎసిఐ)- ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఎఎస్క్యు) అధ్యయనంలో జిఎమ్ఆర్ ఆధ్వర్యంలో నడుస్తున్న హైదరాబాద్ ఎయిర్పోర్టు (జిహెచ్ఐఎఎల్)కు ప్రథమ స్థానం దక్కింది.
న్యూఢిల్లీ, మార్చి 5: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నడుస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 9న (గురువారం) వచ్చే ఎగ్జిట్పోల్స్ అంచనాలు కూడా సూచీలను ప్రభావితం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయతే సోమవారం అమెరికా రిజర్వ్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జనెట్ యెల్లెన్ ప్రసంగం భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ముంబయి, మార్చి 5: కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్కు చెందిన రెండు ప్రధాన స్థిరాస్తులను బ్యాంకులు సోమవారం వేలం వేయనున్నాయ. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్.. బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకుపైగా బకాయ పడినది తెలిసిందే.
న్యూఢిల్లీ, మార్చి 5: భారతీయ క్యాపిటల్ మార్కెట్లకు విదేశీ పోర్ట్ఫోలియో లేదా సంస్థాగత మదుపరుల (ఎఫ్పిఐ) నుంచి పెట్టుబడులు పోటెత్తుతున్నాయ. నిరుడు దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులు లాగేసుకున్న పెట్టుబడుల విలువ గడచిన ఎనిమిదేళ్లలోనే గరిష్ఠంగా నమోదైనది తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభ నెలైన జనవరిలోనూ భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకున్న ఎఫ్పిఐలు..
న్యూఢిల్లీ, మార్చి 5: ఉద్యోగ భవిష్య నిధి ఇపిఎఫ్ఒ, ఉద్యోగ ఆరోగ్య బీమా ఇఎస్ఐసిల్లో చేరికకు ఆయా సంస్థలు ఇక కేవలం ఒకే ఒక్క ఫామ్ నింపితే సరిపోతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఇపిఎఫ్ఒ, ఇఎస్ఐసి సభ్యత్వానికి సంస్థలు చాలా రకాల పేపర్లను సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలో మొత్తం ఈ ప్రక్రియను సరళతరం చేయాలని భావిస్తోంది సర్కారు.
హైదరాబాద్, మార్చి 5: క్లౌడ్ వాకర్ స్ట్రీమింగ్ టెక్నాలజీస్.. డిజిటల్ ఎకో వ్యవస్థ ద్వారా లార్జ్ ఫార్మెట్ స్క్రీన్లను, ఇదివరకే ఉన్న మామూలు టీవీలను స్మార్ట్ టీవీలుగా మార్చే సౌకర్యాన్ని పరిచయం చేసింది. తాము అభివృద్ధి చేసిన ఈ క్లౌడ్ టీవీ ద్వారా స్మార్ట్ టీవీ అనుభూతి కలుగుతుందని క్లౌడ్ వాకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ, మార్చి 4: భారత ఆర్థిక వ్యవస్థను విదేశీ వీసాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఓ వైపు అమెరికా హెచ్1-బి వీసాల భయం వెంటాడుతుండగానే, మరోవైపు ఆ అగ్రరాజ్యం పొరుగు దేశమైన కెనడాతోనూ వీసా ఇబ్బందులు నెలకొన్నాయి. దీంతో భారతీయ సంస్థలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. కెనడా తమ దేశంలో తాత్కాలిక విదేశీ ఉద్యోగుల విధానంలో మార్పులు చేస్తుండటం దీనికి కారణం.
న్యూఢిల్లీ, మార్చి 4: పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్నా.. అందుకు తగ్గట్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడం లేదని, ఈ సమస్యను అధిగమించడానికి మహాత్మా గాంధీ అనుసరించిన విధానమే ఉత్తమమైన మార్గమని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. శనివారం ఇక్కడ 9వ బిన్నియల్ గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్ అవార్డుల కార్యక్రమానికి హాజరైన రాష్టప్రతి..
న్యూఢిల్లీ, మార్చి 4: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఇఎల్ఐటి).. శనివారం చిన్న, మధ్యతరహా వ్యాపారులకు వివిధ డిజిటల్ చెల్లింపులకు సంబంధించి శిక్షణను ప్రారంభించింది. కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఐఇఎల్ఐటి ఈ శిక్షణను నిర్వహిస్తుంది.
హైదరాబాద్, మార్చి 4: అమెరికాలోని నేషనల్ అకాడమి ఆఫ్ ఇంజినీరింగ్ (ఎన్ఎఇ) అవార్డుకు అప్లైడ్ మెటీరియల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ డాక్టర్ ఓమ్ నలమసు ఎంపికయ్యారు. మెటీరియల్స్ అభివృద్ధి, ఆటోమేటిక్గా నియంత్రించబడే థిన్-్ఫల్మ్ ఫ్యాబ్రికేషన్, మైక్రో ఎలక్ట్రానిక్స్ కమర్షియలైజేషన్, ఇంధన సృష్టి, నిల్వ వంటి అంశాలలో చేసిన సాంకేతిక ఆవిష్కరణలకుగాను ఈ అవార్డుకు ఎంపికయ్యా రు.