-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
మదనపల్లె, జూలై 5: రికార్డుస్థాయలో టమోటా దిగుబడి వచ్చింది. మదనపల్లె మార్కెట్ను రైతులు టమోటాతో ముంచెత్తారు. అయతే ఆరుగాలం కష్టించి పండించిన టమోటాలను అమ్ముకునేందుకు మార్కెట్కు తరలిస్తే రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్డుకు ఇరువైపులా టమోటా వాహనాలతో రైతులు నిరీక్షిస్తున్నారు. టమోటా కోతలయ్యాక ఏ రోజుకు ఆ రోజు వెంటనే మార్కెట్లో అమ్మకాలు చేయాల్సి ఉంటుంది.
ముంబై : మంగళవారం ఉదయం స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల బాటపట్టింది. ప్రస్తుతం సెన్సెక్స్ 32 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది, నిఫ్టీ 15 పాయింట్లడాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు కోల్పోయి రూ. 67.35ల వద్ద ఉంది.కు పైగా నష్టంలో ట్రేడవుతోంది.
ముంబయి, జూలై 4: కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణంపై వన్-టైమ్ సెటిల్మెంట్ కోసం ఎస్బిఐ సిద్ధమైందని తెలుస్తోంది. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని ఈ దేశీయ ప్రైవేట్రంగ ఎయిర్లైన్స్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి విమానయాన సేవలకు దూరమైనది తెలిసిందే. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బిఐ నాయకత్వంలోని 17 బ్యాంకుల కూటమికి కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయి పడింది.
ముంబయి, జూలై 4: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బ్రెగ్జిట్ అనంతరం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్న సంకేతాలు, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్న నేపథ్యంలో మదుపరులు పెట్టుబడులకు ఆసక్తి కనబరిచారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 133.85 పాయింట్లు పుంజుకుని 27,278.76 వద్ద నిలిచింది. నిరుడు అక్టోబర్ 26 నుంచి గమనిస్తే సెనె్సక్స్కు ఇదే గరిష్ఠ స్థాయి.
న్యూఢిల్లీ, జూలై 4: వెండి ధరలు దూసుకుపోతున్నాయి. రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత వారం మొత్తంగా 3,000 రూపాయలకుపైగా పెరిగిన ధర.. సోమవారం ఒక్కరోజే 28 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 2,155 రూపాయలు ఎగిసింది. తద్వారా కిలో ధర 47,715 రూపాయల వద్దకు చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు 44 శాతం ధర పెరగడం గమనార్హం.
హైదరాబాద్, జూలై 4: ఎల్వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ (రిసెర్చ్ ఎమెరిటీస్) ప్రొఫెసర్ డి బాలసుబ్రహ్మణ్యాన్ని చైర్మన్గా లైఫ్ సైనె్సస్ అడ్వయిజరీ కమిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పేరుతో సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
హైదరాబాద్, జూలై 4: తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను చైనా ప్రతినిధి బృందం సోమవారం పరిశీలించింది. చైనాలోని చెంగ్షా, హునన్ ప్రావెన్సీకి చెందిన ప్రతినిధి బృందం తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ను సోమవారం సచివాలయంలో కలిసింది. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రతినిధి బృందానికి అరవింద్ కుమార్ వివరించారు.
హైదరాబాద్, జూలై 4: గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించి అక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలకు ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ సూచించారు. సోమవారం ఇక్కడ ఐటిసి కాకతీయలో జరిగిన ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్ట్యాప్సి) శత వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరైయ్యారు.
కర్నూలు, జూలై 3: కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామికవాడలో 3 చైనా కంపెనీలకు భూమిని కేటాయించే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. ఇటీవల చైనాలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కంపెనీలతో చర్చించి అందులో 11 కంపెనీల ప్రతినిధులతో ఒప్పందాలు కుదుర్చుకోగా, మరికొన్ని కంపెనీలు క్షేత్రస్థాయిలో పర్యటించి వసతులు, వనరులను పరిశీలించి తమ నిర్ణయం తెలియజేస్తామని వెల్లడించినట్లు సమాచారం.
హైదరాబాద్, జూలై 3: ఎఫ్టాయఫ్సీ శత వసం తాల వేడుకలు సోమవారం ఇక్క డ జరగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ఈ వేడుకలను ప్రారంభిస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాణిజ్య, వ్యాపార, పారి శ్రామిక వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (్ఫ్యప్సీ).. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఫ్ టాయఫ్సీ)గా మారినది తెలిసిందే.