S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయన్ ఫీచర్
ఎన్నికలు 2018 డిసెంబరులో జరుగుతాయని ఊహాగానాలు వెలువడ్డాయి. అందుకు ఒక కారణం ఉంది. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరాంలల్లో అసెంబ్లీలకు ఇప్పుడు ఎన్నికలు జరుపవలసింది. ఇక్కడ బిజెపికి ప్రతికూల తీర్పు వస్తే దాని ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడవచ్చు. అందుకని 2019 ఏప్రిల్లో జరుగవలసిన లోక్సభ ఎన్నికలను ముందుకు జరపాలనేది ఒక వ్యూహం. ఇదొక జూదం.
మరో కొద్దీ నెలల్లో తిరిగి లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ సహజంగానే తన బలాబలాలను సింహావలోకనం చేసుకొంటున్నారు. 50 నెలల పాలనలో బిజెపిని సభ్యుల సంఖ్య రీత్యా ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా చేయడమే కాకుండా, దేశంలో 20 రాష్ట్రాలలో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ద్వారా రాజకీయంగా దేశంలో తనకు ఎదురే లేదని నిరూపించుకో గలిగారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల రంగంలో కీలకమైన విధాన నిర్ణయం అమలు చేస్తోంది. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ‘డ్యాం సేఫ్టీ బిల్లు’ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు ఆమోదించాక చట్టరూపం దాల్చితే- దేశంలోని డ్యాంల పరిరక్షణ, భద్రతకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.
సహజ లైంగిక స్వభావా’న్ని ప్రాథమిక హక్కుగా గుర్తించేలా మన సమాజం ఎదిగిందా? అదే నిజమైతే- దేశంలో ఉన్న వందలాది చట్టాల్లో సవరణలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా? కేవలం భారత శిక్షా స్మృతిలోనే కాదు.. కార్మిక చట్టంలో, భూమి హక్కు చట్టాల్లో, ఆస్తి హక్కు చట్టాల్లో, వివాహ చట్టాల్లోనూ అనేక మార్పులు చేయాల్సి ఉంటుంది.
ప్రొఫెసర్ సౌందర్యరాజన్ చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన నిర్వాహకుడు. ఆయన కుమారుడైన రంగరాజన్ ఈ ఏడాది ఏప్రిల్ 12న మునివాహనాళ్వార్ తిరుమహోత్సవం హైదరాబాద్లో నిర్వహించారు. ఆళ్వారులలో మునివాహనుడొకడు. ఇతడు అంత్యజుడు. ఐనా విష్ణ్భుక్తి వల్ల సత్బ్రాహ్మణుల చేత పల్లకీ మోయించుకున్నాడు. ఆళ్వారులలో బ్రాహ్మణేతరులు కూడా ఉన్నారు.
రాజకీయ లబ్ధి కోసం దేశద్రోహానికి నేతలు సిద్ధపడవచ్చునా? 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి ప్రజల ప్రాథమిక హక్కులను హరించింది. గత నెల 25న మజ్లిస్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ మహారాష్టల్రో మాట్లాడుతూ ‘ముస్లింలు తమ మతస్థులకే విధిగా వోట్లు వేయాల’ని డిమాండ్ చేశాడు. ఈ రెండు సంఘటనలూ రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగంపై ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చినవారు ఇలా చేయవచ్చునా?
అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్కు గత వారం పదేళ్ల జైలు శిక్ష పడింది. ఆయన తనయ మర్యమ్, అల్లుడు కెప్టెన్ సర్దార్లు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. పనామా పత్రాల కుంభకోణంలో వెలుగుచూసిన షరీఫ్ అవినీతి బాగోతంపై పాకిస్తాన్ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. న్యాయ మూర్తి నవాజ్ షరీఫ్కు 10 ఏళ్ల ఖైదుతో పాటు 8 మిలి యన్ పౌండ్ల జరిమానా విధించారు.
పొగ తాగరాదు, తాగితే ప్రాణానికే హాని కలగవచ్చు...అంటూనే పొగ తాగడాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు, మద్యం తాగవద్దు అంటూనే వీధివీధికీ డజన్ల కొద్దీ బెల్టుషాప్లను, మద్యం దుకాణాలను అనుమతిస్తున్న ప్రభుత్వాలకు మరో ఆదాయ వనరు లడ్డూముక్కలాగ దొరకబోతోంది. ఇక అన్ని గల్లీల్లో పాన్ షాప్ల మాదిరి బెట్టింగ్ షాప్లు వస్తే ఎవరూ ఆశ్చర్యపడనక్కర్లేదు.
పొగ తాగరాదు, తాగితే ప్రాణానికే హాని కలగవచ్చు...అంటూనే పొగ తాగడాన్ని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు, మద్యం తాగవద్దు అంటూనే వీధివీధికీ డజన్ల కొద్దీ బెల్టుషాప్లను, మద్యం దుకాణాలను అనుమతిస్తున్న ప్రభుత్వాలకు మరో ఆదాయ వనరు లడ్డూముక్కలాగ దొరకబోతోంది. ఇక అన్ని గల్లీల్లో పాన్ షాప్ల మాదిరి బెట్టింగ్ షాప్లు వస్తే ఎవరూ ఆశ్చర్యపడనక్కర్లేదు.
అంతా ‘కాశ్మీర్’ అంటుంటారు. నిజానికి అది జమ్మూ కాశ్మీర్. ఇందులో జమ్మూ, కాశ్మీర్, లడఖ్లున్నాయి. ఇవాల్టి సమస్య 22 జిల్లాల్లో కేవలం కాశ్మీరుకు చెందిన 5 జిల్లాలలో 15 శాతానికి పరిమితమైనది మాత్రమే. కాని యిది మొత్తం జమ్మూ కాశ్మీర్కు చెందినదిగా అంతా భావిస్తుంటారు. మీడియా కూడా అలా చిత్రిస్తోంది. జమ్మూ, లడఖ్లలో ఏ గోలా లేదు. ఉత్తర కాశ్మీర్లో ఏ గొడవా లేదు.