S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

12/10/2017 - 03:39

ఓ బుడ్డోడి కుటుంబాన్ని వాడి కళ్ల ముందే విలన్లు వేధిస్తారు. అది చూసిన మన బుడ్డోడి గుండె ఆవేశంతో రగిలిపోతుంది.కానీ ఏమీ చేయలేని నిస్సహాయత. తనలోని పగను వయసుతోపాటు గుండెల్లో పదిలంగా దాచుకుని, నూనూగుమీసాల వయసొచ్చాక ఆ విలన్ల భరతం పడతాడు. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ సినిమాల వరకూ ఇలాంటి కథలను టన్నుల కొద్దీ చూసిన వారికి.. తాజాగా జనసేనాధిపతి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకురాకమానవు.

12/09/2017 - 00:51

ప్రపంచంలో వాతావరణ కాలుష్యం మానవజాతి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నది. ఈ కాలుష్యం నుండి బయటపడలేని పక్షంలో, శుభ్రమైన గాలి, నీరు అందుబాటులోకి రాని పక్షంలో దారుణమైన వినాశకర పరిస్థితులు ఎంతో దూరంలో ఉండకపోవచ్చని ఒక వంక శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు.

12/08/2017 - 00:20

‘‘మీపూర్వీకులు అరణ్యాల్లో నివసించిన అనాగరిక మనుష్యులు కారు. ఈ ప్రపంచానికే జ్ఞానభిక్ష పెట్టిన మహనీయులు వారు. మీ చరిత్ర పరాజయాల మోపు కాదు; విశ్వవిజయాల యశోగానమది. మీ వేదాంత శాస్త్రాలన్నీ ఆవుల కాపరుల ఆలాపనలు కావు. శ్రీరాముడు, శ్రీకృష్ణుల వంటి మహా మహితాత్ములను రూపుదిద్దిన అమృత సత్య వచో నిధులవి. లేవండి! మేలుకొనండి!

12/06/2017 - 21:51

గోసంతతిని పరిరక్షించుకొనడానికై దేశ ప్రజలు ఎవరికి వారు పూనుకొనవలసిన సమయం ఇది.. ఎందుకంటే గో సంరక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది, మాట తప్పింది, గోసంతతి పరిరక్షణ వ్యవస్థను భగ్నం చేసింది, జనాన్ని వంచించింది! ఆవుల సంఖ్య గోసంతతి సంఖ్య పెరగడంవల్ల భూసారానికి రక్షణ ఏర్పడుతుంది, పర్యావరణం మళ్లీ సమతుల్యవంతవౌతుంది. అందువల్లనే అడవులను ఆవులను రక్షించుకొనడం ఈ దేశంలో అనాది సంప్రదాయమైంది.

12/06/2017 - 00:56

కోట్లాది కేసులు పేరుకుపోయి పరిష్కారం కాకుండా ఉండిపోతున్నాయన్న విమర్శలనుండి బయటపడేందుకు సుప్రీంకోర్టు చొరవతో వివిధ హైకోర్టులు కార్యాచరణ రూపొందించాయి. వాటికి కేంద్రప్రభుత్వం సైతం ప్రత్యేక పథకం ద్వారా ఊతం అందిస్తోంది. సత్వర న్యాయం ఎంతో దూరం లేదని కోర్టులు చాటిచెబుతున్నాయి. ‘్భరతదేశాన్ని దేవుడు కూడా రక్షించలేడు, పరిస్థితులు చూసి నిస్సహాయంగా ఉండిపోవడం తప్ప’ ....

12/04/2017 - 23:57

‘మిస్సమ్మ’ అనే తెలుగు సినిమా 1954 ప్రాంతంలో వచ్చినట్లు గుర్తు. అందులో ఓ సన్నివేశం ఉంది. ఎన్‌టి రామారావు సావిత్రి ఓ పార్కులో కూర్చుంటారు. ‘యెహోవాకు ఐడియా రాకపోతే ఈ సృష్టి జరిగేదా?’ అని అంటాడు ఎన్‌టిఆర్. ‘ఓహో! మీరు హిందువులు కదా? బైబిలు కూడా చదివారా?’ అని సావిత్రి ప్రశ్నిస్తుంది.

12/04/2017 - 00:18

ఆర్థికాభివృద్ధికి అనులోమానుపాతంగానే కాలుష్యం పెరుగుతుందని ఆర్థిక శాస్త్రం చెబుతుంది. దీనికి చక్కని ఉదాహరణ మన రాజధాని ఢిల్లీ నగరమే! గతంలో ఎన్నడు లేనంతగా, నవంబర్ మొదటి వారంలో గాలి కాలుష్యంతో ఊపిరి బిగపట్టుకోవాల్సి వచ్చింది. గల్ఫ్ నుంచి వచ్చే ధూళి కణాలు, పంట మిగుళ్ల కాల్చుట, స్థానిక పరిశ్రమలు, వాహనాలు విడుదల చేసే కారకాలు వెరసి గాలి కాలుష్యానికి కారణమని నిపుణులు నిగ్గుతేల్చారు.

12/03/2017 - 01:05

రాజకీయానుభవం సంపాదించుకోవాలంటే పంచతంత్రం కథలకు మించినది మరొకటుండదు. పంచతంత్రంలో నీతికథలే కాదు, అంతకుమించిన రాజనీతి కూడా ఉంది. అప్పుడంటే ఆ పిచ్చిరోజుల్లో పరవస్తు చిన్నయసూరి ఒక్కడే రాజనీతి గురించి చెప్పేవాడు. ఇప్పుడు గజానికో నాయకుడు చిన్నయసూరిననే అనుకుంటున్నాడు.

12/02/2017 - 00:34

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు గురికావడం స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత విషాదకర సంఘటన. ఇది జరిగి 27 ఏళ్లవుతోంది. హత్యకు బాధ్యులుగా నిర్థారించి సుప్రీంకోర్టు నలుగురికి మరణశిక్ష విధించి కూడా 18 ఏళ్లయింది. మరో ముగ్గురికి జీవితఖైదు విధించింది. అయినా ఈ హత్యకు సంబంధించిన అనేక అనుమానాలు వెంటాడుతూనే వున్నాయి.

12/01/2017 - 01:08

ఆలయంలో ప్రధాన పూజారి కృష్ణుడికి పూజ చేస్తూ ఉన్నాడు. అక్కడికి మీరాబాయి వచ్చింది. ఆమెను చూసి పూజారి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. పట్టలేనంత ఆవేశం అతనిలో కలిగింది. ఆగ్రహంతో ‘‘మీరా! నీవు వెంటనే ఇక్కడినుంచి వెళ్లిపో, ఇక్కడి ఆలయంలోకి ఏ స్ర్తికి అనుమతి లేదని నీకు తెలియదా!’’ అన్నాడు.

Pages