S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

03/11/2020 - 21:52

ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజల వ్యక్తిగత అవసరాలకు ధనాన్ని ఎరగా వేసి ఓట్లు దండుకోవటమే లక్ష్యంగా కొన్ని రాజకీయ పార్టీలవారు పోటీలు పడుతున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను, దేశ ఆర్థిక పుష్ఠికి చేయూతనిచ్చే పథకాలకు తిలోదకాలు వదలి తమ గెలుపే ముఖ్యంగా అధికార లాలసనే ధ్యేయంగా ఓటర్లను అమాయకులుచేసి తమ పబ్బాలు గడుపుకుంటున్నారు.

03/10/2020 - 22:32

భారతదేశంలో ప్రతీ సంవత్సరం దాదాపున 1.3 లక్షల మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. జాతీయ లెక్కల ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి లక్ష మందిలో 10.2 మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రోజుకు 21 మంది తనువు చాలిస్తున్నారు. 2018 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాల ప్రకారం 2018లో దేశం మొత్తంమీద 1,34,516 మంది వ్యక్తిగత సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు.

03/08/2020 - 22:45

భువనేశ్వర్‌లో 28-2-2020నాడు భారత హోంమంత్రి శ్రీఅమిత్‌షా చేసిన ప్రసంగం చరిత్రాత్మకమైనది. అందులో వారు భారతదేశాన్ని ఒక శతాబ్దంగా పట్టిపీడిస్తున్న సమస్యలను వివరంగా ప్రస్తావించారు.

03/08/2020 - 00:08

డొనాల్డ్ ట్రంప్ రాక కొందరికి ఇంపు- మరికొందరికి కంపు. ఐనా రాక తప్పదు.

03/06/2020 - 02:19

ప్రపంచం మారుతోంది, వేగంగా మారుతోంది. భారతదేశంలో మిగతా దేశాల్లోకన్నా ఎక్కువ యువత ఉంది. దాంతో భారతదేశ ప్రగతి వేగవంతం కాబోతోంది. వర్తమాన యువత ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టి అద్భుతాలు సృష్టించే అవకాశాలు దండిగా ఉన్నాయి. దేశంలో బుల్లెట్ రైలు రాబోతోంది. విమానాశ్రయాలు మరిన్ని నిర్మాణమవుతున్నాయి.

03/05/2020 - 02:44

మొన్న ఒక తెలుగుదేశం నాయకునికి కోపంవచ్చి ఆలీబాబా- నూట యాభై దొంగలు అన్నారు. ఇది ఎవరిని గురించో వేరే చెప్పనక్కరలేదు. ఐతే ఈ పోలిక సరిగ్గా లేదు. ఎందుకంటే ఆలీబాబా దొంగల నాయకుడు కాడు. నలభై మంది దొంగలకు వేరే నాయకుడు ఉన్నాడు. అందుకని ఆధునిక భారతదేశంలో కాశ్మీరునుండి కన్యాకుమారి వరకు నేడు కూడా పాండవులూ, కౌరవులూ ఉన్నారు. ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన పోలిక కాదు.
కేరళ తీసుకుందాం.

03/04/2020 - 00:08

అఖండ భారతదేశంలో కోట్లాది ప్రజల అధిశాసన గ్రంథంగా ‘్భరత రాజ్యాంగం’ అమల్లోకిరావడంతో సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా భారతదేశం అవతరించడం జరిగింది. రాజ్యాంగం అనే గ్రంథంలో భారతీయ పరిపాలన వ్యవస్థను స్పష్టంగా లిఖింపచేసి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే గొప్ప విలువలను భారతీయ పౌరులకు అందించడం జరిగింది.

03/03/2020 - 23:54

భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశమంతటా అగ్నిగుండంగా మారింది. ఎటు చూచినా అల్లర్లే- ఆందోళనలే పోలీసు కాల్పులే- ఐనా దేశం ఈ నష్టాన్ని భరించింది. స్వరాజ్యంకోసం ఎన్నికష్టాలనైనా, నష్టలనైనా భరిస్తాము అన్నారు. జలియన్‌వాలాబాగ్‌లూ, మనె్నం తిరుగుబాట్లు, పెదనందిపాడు సత్యాగ్రహాలు, ద్రవిడోద్యమాలు జాతి జీవనాడులను ధ్వంసం చేసింది.

03/03/2020 - 00:59

సామాజిక వర్గంగా వారు బెస్తలు.. వారిని గంగపుత్రులుగా పిలవడం కూడా కద్దు. ప్రాచీనకాలం నుంచి సంప్రదాయంగా చేపలు పట్టే వృత్తి జీవనాధారం కావడంతో మత్స్యకారులయ్యారు. పురాణాలను బట్టి వీరిది ఘన చరిత్రే. భీష్ముడు, వ్యాసుడు గంగపుత్రులే. వ్యాసుడు గురువులకే గురువు. మహాభారతాన్ని, వేదాలను రచించి మానవాళికి దిశ, దశలను చూపిన, అన్నదానం, రక్తదానం మిన్న అని చాటిన మహనీయుడు.

03/02/2020 - 22:44

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనతో ఇరు దేశాల మధ్య బంధం పెరగడమేగాక బలం కూడా పెరిగింది. టెక్నాలజీ రంగంలో, పరిశోధనల రంగంలో అగ్రదేశంగా ఉన్న అమెరికా అండగా ఉంటే భారత అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. నాల్గవ పారిశ్రామిక విప్లవ యుగంలో మానవాభ్యుదయం ఆధునిక టెక్నాలజీపై ఆధారపడి ఉందన్న సంగతి ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ట్రంప్ సమక్షంలో పేర్కొన్నారు.

Pages