S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/31/2020 - 06:20

ఇప్పటిదాకా సముద్రంలో ఎంత పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ వ్యర్థాలు డంప్ అయ్యాయంటే వీటిలో 2 లక్షల 69వేల టన్నుల వ్యర్థాలు సముద్రంపై తేలియాడుతూ ఉన్నాయి. సముద్రపు అట్టడుగున ప్రతి చదరపు కిలోమీటరుకు 4వందల కోట్ల మైక్రోఫైబర్ పదార్థాలు పేరుకుని ఉన్నాయని ఒక అంచనా. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల వ్యాపారస్థుల ద్వారా ప్రతియేటా 5 లక్షల టన్నుల క్యారీ బ్యాగులు వినియోగదారులకు చేరుతున్నాయి. ఇవన్నీ ఒకసారి వాడి పారేసేవే..

01/30/2020 - 02:00

చాలా ఏళ్ల క్రితం ఒక పెద్ద ఓడ ఇంగ్లాండ్ వైపు ప్రయాణిస్తుంది. అప్పట్లో ఇంగ్లాండ్ చాలా పెద్ద దేశం. ఆ దేశ పాలనలోనే భారతదేశం కూడా ఉంది. ఆ ఓడలో ఎందరో ప్రయాణీకులున్నారు. అందరూ ధనవంతులే ఉన్నారు. అదే ఓడలో ఒక బళ్ల ముందు కూర్చుని ప్రపంచం పట్టనట్లుగా ఏదో రాస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి చక్కని తేజస్సులో ఉన్నా అతని దుస్తులు మాత్రం విలక్షణంగా ఉండి సామాన్య వ్యక్తిలా కనిపిస్తున్నాడు.

01/29/2020 - 02:35

రాణి కడుపులో నుండి రాజు పుట్టే సంస్కృతి నుండి ఓట్ల డబ్బాల నుంచి రాజు పుట్టే సంస్కృతికి తెరలేపిన ఓటు హక్కు, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది రాయి. ప్రజలు నిర్మించుకున్న వ్యవస్థ మార్పుకై సమర్థవంతమైన వ్యక్తికి నాయకునిగా నిలబెట్టడానికి తమ అభిప్రాయాన్ని ఓటు హక్కు అనే ఆయుధం ఉపయోగిస్తూ ఎన్నికల్లో గెలిపించి చట్టసభల్లోకి పంపడం జరుగుతుంది.

01/28/2020 - 01:34

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులలో ఎవరి పట్లా తమకు ఆసక్తిలేని పక్షంలో- ఎవరూ ఇష్టం లేదని (‘నోటా’) ఓటు వేసే సౌలభ్యాన్ని భారత ఎన్నికల కమిషన్ ఓటర్లకు కల్పించి ఆరేళ్ళు గడిచాయ. ఈ ఆరేళ్లలో దేశం మొత్తంమీద నోటాకు ఓట్లువేస్తున్న వారి సంఖ్య తగ్గుతూ ఉన్నప్పటికీ, ఈ సంఖ్య షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్‌చేసిన స్థానాలలో పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తున్నది.

01/26/2020 - 23:14

నారా చంద్రబాబునాయుడుగారి రాజకీయ అరంగేట్రం కాంగ్రెసు పార్టీతో ప్రారంభమైంది. ఆ తర్వాతి కాలంలో వారు తమ మామగారు పెట్టిన తెలుగుదేశం అనే పార్టీకి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించి సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి పునాది వేశారు. సందర్భోచితంగా కమ్యూనిస్టులతో జతకట్టారు. జనతాదళ్(యునైటెడ్ ఫ్రంట్) పేరుతో హరికిషన్‌సింగ్ సుర్జిత్, ప్రకాశ్‌కారత్ (సీపీయం)లతో చెట్టపట్టాలు వేసుకొని తిరిగారు.

01/23/2020 - 04:52

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రాజకీయంగా ఒక ముఖ్య పరిణామం చోటు చేసుకుంది. 2019 ఎన్నికల ముందు కలిసి పోటీ చేయడానికి అవకాశం ఉన్న కలవని బీజేపీ జనసేన లు కలసి కూటమిగా ఏర్పడటానికి నిర్ణయించుకున్నాయి. త్వరలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కలసి ప్రస్థానాన్ని ప్రారంభించడానికి నిర్ణయించుకున్నాయి. 2019లోనే కలిసి పోటీ చేసి ఉంటే తప్పకుండా ఇరు పార్టీలకు గణనీయంగా లాభం జరిగి ఉండేది.

01/22/2020 - 05:46

తెలంగాణ రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలకు, 13 నగర పాలక సంస్థలకి ఎన్నికల ఘంటారావం మోగిన దగ్గర నుంచి అభ్యర్థుల హడావుడికి అంతు లేకుండా పోతోంది. జాతీయ, ప్రాంతీయ పార్టీల అండదండలతో ఎన్నికల్లో పోటీచేస్తున్న నాయకులు తమ అదృష్టా లను పరీక్షించుకోవటానికి వారి శక్తియుక్తులను ఉపయోగిస్తున్నారు.

01/21/2020 - 01:14

పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్నం పూట భోజన సదుపాయం కల్పించే ప్రభుత్వ విధానాన్ని మధ్యాహ్న భోజన పథకం అంటారు. 2001 నవంబర్ 28న సుప్రీంకోర్టు ధర్మాసనం మార్గనిర్దేశం నేపథ్యంలో మధ్యాహ్న భోజన పథకం అన్ని రాష్ట్రాలకు కూడా విస్తరించింది. పేద బాల బాలికలు పేదరికం కారణంగా పాఠశాలలకు వెళ్ళడం మానివేయకూడదదే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలుచేస్తున్న పథకం ఇది.

01/20/2020 - 04:40

దీపికా పదుకొనే బాలీవుడ్ నటీమణి - ఈమె నటించిన చపక్ అనే చిత్రం 2020 జనవరి రెండవ వారంలో విడుదల అయింది. చిత్రం విడుదలకు ముందు ప్రీపబ్లిసిటీ అని చేస్తూ ఉంటారు. అందులో భాగంగా పదుకొనే ఒక కొత్త పథకం వేసింది. న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జనవరి 5వ తేదీనాడు జరిగిన అల్లర్ల సందర్భంగా గాయపడిన వామపక్ష విద్యార్థులకు తన సంఘీభావం ప్రకటించి వచ్చింది.

01/20/2020 - 04:38

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గరనుంచి తెలుగువారికి రాజధాని సమస్య ఒక వెంటాడుతున్న శాపంలా మారింది. అమరజీవి పొట్టి శ్రీరాములుగారి ఆత్మబలిదానంతో మన దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలకు అంకురార్పణ జరిగింది.

Pages