S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్ ఫీచర్

01/01/2020 - 02:01

దేశాన్ని అల్లకల్లోలం చేస్తూ, అబద్ధాలే ప్రచారాస్త్రంగా సాగుతున్న, పౌరసత్వ సవరణ చట్టంను గురించే ఈ వ్యాసం. చట్టంలో ఏముందో స్పష్టంగా తెలుసుకునేందుకు, చట్టంలో ఆంగ్లంలో ఏమి ఉందో కూడా తెలుసుకోక తప్పదుగదా!

12/31/2019 - 00:12

ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
అమరావతిలో రాజధాని నిర్మాణంకోసం 33వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించిన రాజధాని పరిసర గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

12/31/2019 - 00:01

భారతీయ పౌరసత్వ చట్టం 1955లో రూపొందించబడినది. ఆ చట్టం ప్రకారం భారతదేశంలో భారతీయులకు జన్మించిన వారందరూ భారతీయ పౌరులవుతారు. జన్మతః సంప్రాప్తించిన పౌరసత్వాన్ని తొలగించే అధికారం దేశంలో ఎవరికీ లేదు. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా, లింగ బేధాలకు అతీతంగా ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయ పౌరులే. దేశంలో ఉన్న పౌరులలో 99శాతం మంది జన్మతః పౌరసత్వాన్ని పొందినవారే.

12/29/2019 - 02:12

ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా శాస్తవ్రేత్తలను కలవరపెడుతున్న సమస్య మైక్రోప్లాస్టిక్. ఇవి కంటికి కనబడని అతి సూక్ష్మ వ్యర్థాలు. ఇవి భూగోళమంతటా పేరుకుపోయాయని శాస్తజ్ఞ్రుల పరిశోధనల్లో తేలిన విషయం. అయితే ఈ మైక్రోప్లాస్టిక్ వ్యర్థాలు మానవ శరీరాలలో కూడా చొచ్చుకుపోతున్నాయని పరిశోధకులు అంటున్నారు. దీనిని నిర్ధారించడానికి వివిధ పద్ధతులు ఉపయోగిస్తున్నారు.

12/29/2019 - 02:09

నకిలీ మందులు అసలైన మందుల్లానే కనిపిస్తాయి- వాటి లేబుళ్లు, ప్యాకెట్లు కూడాను- కానీ అవి విలువ లేనివని తెలుసుకోండి. నకిలీ మందులు ఒక వ్యక్తిని నయం చేయవు కానీ వారి సమస్యలను మరింత తీవ్రతరం చెయ్యగలవు. దీనివలన చికిత్సపై ఎక్కువ వ్యయం అవుతుంది. నకిలీ మందుల విక్రయాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. భారతదేశాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

12/27/2019 - 04:23

మద్యంవల్ల ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నవౌతున్నాయి. ఎందరోపిల్లలు అనాథలౌతున్నారు. భారతదేశంలో మద్య పాన వినియోగం 12 ఏళ్లలో ఎంతో రెట్టింపైంది. దీంతో అనారోగ్యం పాలై చనిపోయే వారి సంఖ్య కూడా లెక్కకు మించి పెరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల గురించి చెప్పుకోవాలంటే మద్యం వినియోగంలో దేశంలోనే నంబర్ వన్ అని డాక్టర్లు ధృవీకరిస్తున్నారు.

12/25/2019 - 01:42

ప్రజాస్వామ్యయుగంలో ప్రజల కోరికలను మన్నించడం ప్రభుత్వాల బాధ్యత. తెలుగు సమాజంలోని మెజారిటీ ప్రజలు ఇంగ్లీషు మాధ్యమాన్ని కోరుకుంటున్నారు కాబట్టే ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీషు మాధ్య చదువులు ప్రవేశపెట్టబడుతున్నాయి. ఇటీవల నేను రాసిన ‘బహుజనుల చిరకాల స్వప్నం ఇంగ్లీషు మాధ్యమం’ అనే వ్యాసానికి వచ్చిన అపూర్వ స్పందన ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.

12/24/2019 - 02:51

కేరళ తిరువనంతపురం నుంచి లోక్‌సభకు ఎన్నికైన వాచాలుడు అని ఈయన గూర్చి చెపితే సులభంగా అర్థమవుతుంది. స్ఫురద్రూపి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ విద్వాంసుడు. సునందాపుష్కర్ బలవన్మరణానికి కారకుడు, ప్రేరకుడు అని ఈయనగూర్చి లోకం వాకొంటున్నది. ఈ ‘కేసు’ ఏమైందో తెలియదు. ఇంగ్లీషులో చాలా గొప్ప పండితుడిని తాను అని ఈయన అతిశయం. ఈ విషయాన్ని సందర్భం ఉన్నా, లేకపోయినా ప్రగల్భంగా ప్రకటించుకుంటూ ఉంటాడు కూడాను.

12/23/2019 - 21:54

భారతదేశంలోని అనేక జాతుల మతాల ప్రజలు వేల యేళ్లుగా సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారు. వేష భాషల్లో, ఆచార వ్యవహారాల తేడాలున్నా భారతీయ సంస్కృతిలో భాగంగా మమేకం అయిపోయారు. భారతదేశంలో ఉద్భవించిన మతాలే కాకుండా, విదేశీ మతాలైన ఇస్లాం, క్రైస్తవ, పార్శీ, జురాయిస్టు మతాల వారు కూడా భారత జన జీవన స్రవంతిలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. జీవించాలని అందరూ కోరుకొంటున్నారు.

12/22/2019 - 02:13

ఈమధ్య నా సెల్‌ఫోన్‌కు ఒక సందేశం వచ్చింది. నేను చాలా ఆలస్యంగా దానిని చూశాను. దానిని గురించి ఆలోచించే లోపలే, ఇంకో ముగ్గురు నలుగురు మిత్రులనుంచీ అదే సందేశం వచ్చింది. ఆరాతీస్తే, వారికీ ఎవరో పరిచయం లేని వారే పంపారన్నారు.
దాని పూర్తి పాఠం ఇస్తున్నాను.
పౌరసత్వ సవరణ బిల్లు
(సిటిజన్‌షిప్ ఎమెండ్‌మెంట్ బిల్)
హిందువులకి ఇది ఎందుకు ప్రాముఖ్యమైనది?
బంగ్లాదేశ్ జనాభా

Pages