-
వాషింగ్టన్: చైనా కరోనా వైరస్ విషయంలో చాలా గోప్యంగా వ్యవహరించిందని, ఈ సమాచారాన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అంతర్జాతీయం
ఇండోనేషియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆదివారం నరమేధానికి పాల్పడి 11 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఆదివారం మూడుచర్చిల వద్ద ప్రార్థన చేస్తున్న సమూహాలపై ఆత్మహుతి బాంబర్లు ఈ దాడులకు పాల్పడ్డారు. ఇండోనేషియాలో రెండవ అతి పెద్ద నగరం సురబయాలో ఈ దారుణానికి ఉగ్రవాదులు ఒడిగట్టారు. ఈ ఘటనలో డజన్ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
జలాలాబాద్, మే 13: తూర్పు ఆఫ్ఘన్ నగరంలో ఉగ్రవాదులు ఆదివారం బీభత్సం సృష్టించారు. ఈ సంఘటనలో కనీసం తొమ్మిది మంది మరణించగా, 30 మంది గాయపడ్డారు. జలాలాబాద్ నగరంలోనని డైరెక్టరేట్ ఆఫ్ ఫైనాన్స్ భవనం సమీపంలో మధ్యాహ్నం రెండు వరుస పేలుళ్లు సంభవించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. పేలుళ్లకు పాల్పడిన కొంతమంది ఉగ్రవాదులు, భవనంలోకి చొరబడ్డారు.
జనక్పుర్ (నేపాల్), మే 11: హిందువులకు అత్యంత పవిత్రమైన సీతామాత జన్మస్థలం అభివృద్ధికి వంద కోట్ల రూపాయలతో ప్యాకేజీని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. భారత్-నేపాల్ మధ్య ప్రాచీన కాలం నుంచి సత్సంబంధాలు ఉన్నాయని, ఈ బంధాన్ని విడదీయలేరని ఆయన ఉద్వేగంతో అన్నారు. భారత్కు అత్యంత సన్నిహితమైన దేశం నేపాల్ అని ఆయన ప్రశంసించారు. జనక్పుర్లో ప్రధాని మోదీకి పౌర సన్మానం జరిగింది.
బెంగళూరు, మే 6: కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమని, అన్ని రంగాల్లోనూ ఈ జాడ్యం పేరుకుపోయిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న విమర్శలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదివారం తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.
* కాశ్మీర్లో ఐదుగురు టెర్రరిస్టుల ఎన్కౌంటర్ ఘర్షణల్లో ఐదుగురు పౌరులు మృతి
వాండెన్బర్గ్ ఎయిర్ ఫోర్స్ బేస్ (అమెరికా), మే 5: అంగారకుడి ఆనుపానులు మరింత లోతుగా తెలుసుకోవడానికి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) నడుంబిగించింది. భూమికి సుదూర ప్రాంతంలోని అరుణగ్రహం అంతరాంతరాలనూ అధ్యయనం చేయడానికి తాజాగా ఇన్సైట్ను ప్రయోగించింది.
క్యాథలిక్ చర్చ్ ఇచ్చిన పిలుపు మేరకు
నికరాగువాలోని
మనగువలో శనివారం నిర్వహించిన నిరసన
ప్రదర్శనకు తరలివచ్చిన వేలాది మంది ప్రజలు
వుహాన్, ఏప్రిల్ 28: రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులేయాలని భారత్- చైనాలు నిర్ణయించుకున్నాయి. అందులో భాగంగా సమాచార సరఫరాను బలోపేతం చేసుకుంటూ, ఒకరిపట్ల మరొకరు నమ్మకాన్ని వృద్ధి చేసుకునేలా ఇరు దేశాల మిలటరీలకు వ్యూహాత్మక దిశానిర్దేశం చేయాలని నిర్ణయించినట్టు భారత విదేశాంగ కార్యదర్శి వెల్లడించారు.
గోయాంగ్ (దక్షిణ కొరియా), ఏప్రిల్ 27: రెండు కొరియాల మధ్య 65 ఏళ్లుగా కొనసాగుతున్న వైషమ్యాలకు తెరపడి, సత్సంబంధాలతో కూడిన నవశకం ఆరంభమైంది. రెండు దేశాల అధినేతల మధ్య శుక్రవారం జరిగిన చారిత్రాత్మక శిఖరాగ్ర చర్చల్లో శాశ్వత శాంతి ఒప్పందం కుదరడం నిజంగా అద్భుతమే. విడిపోయిన కొరియా ద్వీపకల్పాన్ని సంపూర్ణ అణ్వస్త్ర రహితం చేయడంపై కూడా ఇద్దరు నేతలు అంగీకరించారు.
ఊహన్, ఏప్రిల్ 27: భారత్-చైనాల మధ్య శతాబ్దాలుగా సాగుతున్న మైత్రీ బంధం ఇరుదేశాల సాన్నిహిత్యానికి దర్పణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో శిఖరాగ్ర ముఖాముఖి చర్చలకు ముందు జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల సందర్భంగా మాట్లాడిన మోదీ ‘్భరత్ - చైనాలు ఎంతగా సన్నిహితమైతే అంతగా ద్వైపాక్షిక ప్రయోజనాలు నెరవేరతాయి.