S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

07/30/2018 - 18:44

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

07/29/2018 - 22:20

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*
ఎందుకంటె జ్ఞానుల పరమ లక్ష్యం బ్రహ్మజ్ఞానార్జన పైనే కదా. దీనికి తార్కాణంగా ఎందరో ఉపనిషత్ బ్రహ్మర్షులను దర్శించవచ్చు. అట్టివారిలో ముండకోపనిషత్ మహర్షి మాటలను వినండి.
తన మే వైకం జానథ మన్యా వాచో విముంచథామృత స్యైషసేతు

07/27/2018 - 20:43

బ్రహ్మజ్ఞానమే సంసారతారకం
అగ్నిర్ధియా స చేతతి కేతుర్యజ్ఞస్య
పూర్వ్యః అర్థం హ్యాస్య తరణి

07/26/2018 - 18:52

కాని సాధ్యం మాత్రంకాదు. అందుచేత లక్ష్యసాధనకై సాధన రూపమైన తమ ప్రయత్నాన్ని బుద్ధిమంతులు మనీషా= బుద్ధిబలంతో అనుసంధానించి దానిని బలవత్తరం చేస్తారు. బుద్ధిమంతుల ఈ లక్షణాన్ని వేదర్షి రుూ మంత్రంలో ‘పునంతి ధీరా అపసో మనీషా’అని వివరించాడు. ఇక్కడ బుద్ధిబలమంటే జ్ఞానమే. ఈ జ్ఞానానుసంధానం వలన కర్మాచరణలోగల దోషాలు లేదా లోపాలు సంపూర్ణంగా తొలగిపోతాయి.

07/25/2018 - 18:32

దుర్యోధనుడు దుష్టతతుష్టయంలోని వాడయినా ‘‘సూచ్యగ్రం నైన దాస్వామి వినా యుద్ధేన కేశవ!’’ యుద్ధం చేయకుండ వాడి సూది మొనమోపినంత నేలను కూడ పాండవుల కీయను’’అని చెప్పిన మాటకు సందర్భం వేరయినా జీవన యుద్ధం చేయకుండా ఎవరికి ఏమీ లభించదన్న సత్యాన్ని నిర్ద్వంద్వంగా చెప్పిందే.

07/24/2018 - 18:24

భగవద్గీత కూడా-
యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునేః
‘‘ప్రాణులన్ని నిద్రించే సమయంలో సంయమీంద్రులు మేల్కొని యుంటారు. సంయమివరులు నిద్రించే సమయంలో ప్రాణులు నిద్రిస్తాయి’’ అని ఇదే విషయాన్ని సమర్థించింది.

07/23/2018 - 18:27

ఆచంద్ర తారార్కంగా ఆయుష్షు లభించినా అది అనంతకాల పరిమాణంలో స్వల్పమే. నృత్య- గానాది సామగ్రిని నీ వద్దనే ఉంచుకో. ధనంతో ఎవరికి తృప్తిలభించదు. నిజంగా ఆత్మతత్త్వ సంబంధియైన జ్ఞానమే ప్రాప్తిస్తే ధనం లభించినట్లే. భోగాలెంత పరిమితమో అంతకాలమే జీవిస్తాము. ఆత్మతత్త్వ జ్ఞానం లభించే వరాన్ని మాత్రమే సమవర్తీ! దయతో నిమ్ము.
జాగరణశీలం కలవాడు ఇతరులకు బోధింపగల సమర్థుడయినచో వారిని జ్ఞానులను చేయగలడు.

07/22/2018 - 21:15

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

07/20/2018 - 21:52

జీవన సమరంలో పోరాడి పోరాడి చివరకు లక్ష్యాన్ని చేరుకోలేక జీవితమంతా సంగ్రామంలో గడిచిపోతే ఆ జీవితం వ్యర్థమైనట్లే. కాబట్టి జీవన పోరాటాన్ని గ్రుడ్డిగా చేయరాదు. పోరాటం కేవలం సాధనం మాత్రమే. కాని సాధ్యం మాత్రంకాదు. అందుచేత లక్ష్యసాధనకై సాధన రూపమైన తమ ప్రయత్నాన్ని బుద్ధిమంతులు మనీషా= బుద్ధిబలంతో అనుసంధానించి దానిని బలవత్తరం చేస్తారు.

07/19/2018 - 19:10

*
హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ
తెలుగు అనువాదం: డా పాలకోడేటి జగన్నాథరావు
*

Pages