తూర్పుగోదావరి

విస్తృతంగా పోలీసు తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, జూన్ 26: బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా తెలంగాణా రాష్ట్రంలో మావోయిస్టులు ఆదివారం బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణా, చత్తీస్‌గఢ్, ఒడిస్సా రాష్ట్రాల సరిహద్దులో చింతూరు మండలంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. చట్టి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనాలను చింతూరు ఎస్సై గజేంద్రకుమార్ ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.