ఆంధ్రప్రదేశ్‌

సింధుకు రెండెకరాల భూమి నజరానా !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు రెండెకరాల భూమిని కేటాయిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ చందర్ శనివారం ప్రకటించారు. కరుణామయుడు చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ భూమిని ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్కు సమీపంలోని కరకపట్లలో ఈ భూమి ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా సింధుకు డాక్యుమెంట్స్ అందజేస్తామని విజయ్ చందర్ తెలిపారు.