క్రీడాభూమి
స్వర్ణం సాధించిన మరియప్పన్ కు 2 కోట్ల నగదు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 10 September 2016
చెన్నై: రియో పారాలింపిక్స్లో హై జంపింగ్ విభాగంలో స్వర్ణం సాధించిన తంగవేలుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రాష్ట్ర ప్రభుత్వం తరపున 2కోట్ల రూపాయల నగదు ప్రకటించారు.తమ రాష్ట్ర క్రీడాకారుడు స్వర్ణం గెలుపొందడంపై జయలలిత హర్షం వ్యక్తం చేశారు. తంగవేలు గెలుపు ఎంతోమంది క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. మరియప్పన్ తంగవేలుకు క్రీడా శాఖ 75లక్షల రివార్డ్ ప్రకటించింది.