జాతీయ వార్తలు

ఆప్‌లో చేరిన మాజీ ఐఎఎస్ అధికారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జార్ఖండ్‌కు చెందిన మాజీ ఐఎఎస్ అధికారి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అజోయ్‌కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. నిజాయతీతో కూడిన రాజకీయాలు, సుపరిపాలన అందించేందుకు ఆప్ ఒక వేదిక అని అన్నారు. తన ఆప్‌లోకి ఆహ్వానించిన సీనియర్ నేత సిసోడియా, సీఎం కేజ్రీవాల్, సౌరభ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.