తెలంగాణ
కోర్టులో లొంగిపోయిన పురుషోత్తంరెడ్డి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 16 February 2018
హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టిన కేసులో నిందితుడిగా ఉన్న హెచ్ఎండీఏ సంచాలకుడు పురుషోత్తంరెడ్డి శుక్రవారం ఏసీబీ న్యాయస్థానంలో లొంగిపోయారు. ఆయన గత కొంతకాలంగా పరారీలో ఉన్నారు. రూ50కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టిన కేసులో పురుషోత్తం రెడ్డి నిందితుడిగా ఉన్నారు. ఇంటర్పోల్ను సీబీఐ కోరింది.