తెలంగాణ

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏసీబీ బుధవారం మెమో దాఖలు చేసింది. వచ్చే నెల 29న కోర్టు ఎదుట హాజరుకావాలని రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్లకు ఏసీబీ కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 29లోపు చంద్రబాబుపై విచారణ పూర్తి చేసి నివేదిక ఇస్తామని, కొత్తగా ఎఫ్‌ఐఆర్‌ అవసరం లేదని ఏసీబీ అధికారులు చెప్పారు.