ఆంధ్రప్రదేశ్‌

ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీర్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న చింత విద్యాసాగర్రావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని, ఏసీబీ అధికారులు బుధవారం ఆయన ఇంట్లో, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఉన్న అతని బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతానికి కోటి డైభ్బై ఐదు లక్షల అక్రమాస్తులను గుర్తించడం జరిగిందని, తెలిపారు. బ్యాంకు లాకర్లను తెరవవలసి ఉందని ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. దాడులు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు.