జాతీయ వార్తలు

తమిళనాడులో 14మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని మేలుమళై ప్రాంతంలో ఓ ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టిన దుర్ఘటనలో 14మంది మరణించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. కర్నాటకకు చెందిన వీరంతా ఓ ప్రైవేటు బస్సులో వెళుతూండగా లారీ ఢీకొట్టింది. దుర్ఘటన స్థలంలోనే 12మంది మరణించగా మరో ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో పదిహేనుమందికి గాయాలయ్యాయి.