జాతీయ వార్తలు

రోడ్డుప్రమాదం...17మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె:ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 33మంది తీవ్రంగా గాయపడ్డారు. టైర్ పంక్చర్ కావడంతో రోడ్డుపక్కన ఆగి మరమ్మతులు చేస్తున్న కారు, అతడికి సహకరించేందుకు ఆగిన మరో ఇన్నోవా కారులోని వారిని సతార్‌నుంచి వస్తున్న బస్సు ఢీకొట్టింది. దీంతో ఆ రెండుకార్లూ పక్కనే ఉన్న లోతైన గోతిలోకి జారిపోయాయి. ఈ ప్రమాదంలో 17మంది మరణించారు. 33మంది గాయపడ్డారు.