అంతర్జాతీయం

రెండు నౌకల్లో అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో: భారత్, టర్కిష్, లిబియాన్ సిబ్బందితో వెళుతున్న రెండు నౌకల్లో అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 11 మంది చనిపోయారు. రష్యా నుంచి క్రిమియా ద్వీపకల్పాన్ని వేరుచేసే కెర్చ్ జలసంధి ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. సోమవారం ఒక నౌక నుంచి మరో నౌకకు ఇంధనం మార్చుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. రెండు నౌకల్లోనూ టర్కీ, లిబియా, భారతీయ పౌరులు ఉన్నట్లు సమాచారం.