బిజినెస్

ఎపిఎస్‌ఇజెడ్ సిఇఒగా కరణ్ అదానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ కుమారుడైన కరణ్ అదానీ.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (ఎపిఎస్‌ఇజెడ్) సిఇఒగా నియమితులయ్యారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఈ నియామకం అమల్లోకి రానుంది. ఇంతకుముందు ఎపిఎస్‌ఇజెడ్ సిఇఒగా సుదీప్త భట్టాచార్య ఉన్నారు. ఆయన ఉత్తర అమెరికా సిఇఒగా అమెరికా వెళ్ళారు. దీంతో ఖాళీ అయిన స్థానాన్ని కరణ్ అదానీతో భర్తీ చేసింది అదానీ గ్రూప్. కాగా, భట్టాచార్య రాజీనామా ఈ నెల 31 నుంచి వర్తిస్తుందని సోమవారం అదానీ గ్రూప్ తెలిపింది.