ఆంధ్రప్రదేశ్
తిరుమలలో దంపతుల ఆత్మహత్య
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 26 April 2016
తిరుపతి: కోయంబత్తూర్కు చెందిన సత్యవాణి, సంపత్కుమార్ దంపతులు తిరుమలలోని రామ్బగీచ అతిథిగృహంలో ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం వెలుగుచూసింది. మూడు రోజులుగా గది తలుపులు తెరవక పోవడంతో అతిథిగృహం ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బలవంతంగా తలుపులు తెరిచిచూడగా దంపతులు ఉరి వేసుకుని మరణించినట్లు కనుగొన్నారు.