అంతర్జాతీయం

ఆఫ్ఘన్ పార్లమెంట్ భవనంపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లోని పార్లమెంటు భవనంపై సోమవారం ఉదయం మిలిటెంట్లు వైమానిక దాడులు జరిపారు. దీంతో భవనం ప్రాంగణంలో విపరీతమైన పొగ ఆవరించింది. ఈ భవనాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గత ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావల్సిఉంది.