రాష్ట్రీయం
మంచు ముసుగులో మన్యం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 29 December 2015
విశాఖ మన్యంపై చలిపులి పంజా విసురుతోంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో జనం గజగజలాడుతున్నారు. చింతపల్లి మండలం లంబసింగిలో సోమవారం 3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 10 గంటలైనా సూర్యకిరణాలు రాకపోవడంతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చలితో పాటు మంచు విపరీతంగా కురుస్తోంది.