జాతీయ వార్తలు

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కళిందికుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో సంభవించిన ఈ ప్రమాదం కారణంగా మెట్రో రైళ్లను నిలిపివేశారు. ఫర్నిచర్ మార్కెట్‌లో మంటలు వ్యాపించటంతో 17 ఫైరింజన్లు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. కళిందికుంజ్ - జశోలా విహార్ షాహీన్ బాగ్ మధ్య మెట్రో సర్వీసులను నిలిపివేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.