తెలంగాణ

24కు అగ్రిగోల్డ్ కేసు విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్ : అగ్రిగోల్డ్ కేసు విచారణ ఈనెల 24కు వాయిదా పడింది. సంస్థ చైర్మన్ అవ్వా వెంకటరావును సీఐడీ పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపర్చారు. కేసు వాయిదా పడటంతో వెంకటరావును ఏలూరు జైలుకు తరలించారు. అక్షయగోల్డ్‌ కేసుపైనా హైకోర్టు ఈరోజు విచారించింది. ఈనెల 24న హాజరు కావాల్సిందిగా అక్షయగోల్డ్‌ ఛైర్మన్‌ను కోర్టు ఆదేశించింది.