రాష్ట్రీయం

అగ్రిగోల్డ్ కేసు హైకోర్టులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసు విచారణ హైకోర్టులో సోమవారంనాడు జరిగింది. ఆస్తుల వేలానికి సంబంధించి మూడు సంస్థల అర్హతను సంస్థ ఖారారు చేసినట్లు కమిటీకి కోర్టుకు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 31వ తేదీకి వాయిదా వేసింది.