జాతీయ వార్తలు

అసెంబ్లీలోనిరసన తెలిపితే తప్పా? కుంతియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపితే తప్పా? అని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ కుంతియా నిలదీశారు.మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ సభ్యత్వం రద్దు అప్రజాస్వామికమని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెండ్‌ను ఖండిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎలాంటి తప్పుచేయలేదని కుంతియా పేర్కొన్నారు.