రాష్ట్రీయం

ఎయిమ్స్‌పై కేంద్రమంత్రి జేపీ నడ్డా సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి : జనవరి నాటికి మంగళగిరి ఎయిమ్స్‌ మొదటిదశ సిద్ధమవుతుందని కేంద్రమంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన మంగళగిరి ఎయిమ్స్‌ భవన నిర్మాణలను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎయిమ్స్‌ నిర్మాణంలో ఏపీ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంద’’ని జేపీ నడ్డా తెలిపారు.