జాతీయ వార్తలు

అస్వస్థతకు గురైన విమాన ప్రయాణీకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పీఢన సమస్య కారణంగా ఎయిర్ ఇండియా విమానంలోని ప్రయాణీకులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మస్కట్ ఏయిర్‌పోర్టు నుంచి కాలికట్‌కు బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రయాణీకులు అస్వస్థతకు గురవ్వటంతో సిబ్బంది వెంటనే విమానాన్ని మస్కట్ ఎయిర్‌పోర్టుకు తరలించారు. నలుగురు ప్రయాణీకుల ముక్కు నుంచి రక్తంకారింది. మరికొందరికి చెవి పోటు వచ్చింది. ఈ విమానంలో 185 మంది ప్రయాణీకులు, సిబ్బంది ఉన్నారు.