జాతీయ వార్తలు

ములాయంను ప్రధానిగా చేస్తే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ : ములాయంను ప్రధానిగా, రాహుల్‌గాంధీని ఉప ప్రధానిగా చేస్తే కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమేనని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ఆయన ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కాంగ్రెస్‌తో పొత్తు అంశాన్ని ప్రస్తావించగా ఆయన పైవిధంగా స్పందించారు. కాగా ఇదే వేదికపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.