జాతీయ వార్తలు

మహారాష్ట్ర సర్కారుకు అక్షయ్ రూ. 50 లక్షల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: తీవ్ర దుర్భికంతో అల్లాడుతున్న మహారాష్టల్రో నీటి వనరులను సంరక్షించేందుకు బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ 50 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. దుర్భిక్ష ప్రాంతాల్లో నీటి నిల్వలను పెంచేందుకు మహారాష్ట్ర సర్కారు ప్రారంభించిన ‘జలయుక్త్ శివార్ అభియాన్’ కార్యక్రమానికి ఆయన ఈ విరాళం ప్రకటించారు. గతంలో ఆత్మహత్య చేసుకున్న 180 రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అక్షయ్ 90 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చి తన పెద్దమనసును చాటుకున్నారు. ఇపుడు 50 లక్షల విరాళం ఇచ్చిన అక్షయ్‌ను మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ అభినందించారు.