జాతీయ వార్తలు
అమరావతికి పర్యావరణ అనుమతుల పిటిషన్పై విచారణ ఏప్రిల్ 4కు వాయిదా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 March 2016
దిల్లీ: ఏపీ రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు హాజరుకావాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశించింది. పిటిషనర్ కోర్టులో పోరాడేందుకు ఫేస్బుక్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారని ఏపీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. విరాళాల సేకరణపై క్షమాపణ చెప్పాలని పిటిషనర్కు ఎన్జీటీ ఆదేశించింది. దీంతో పిటిషనర్ శ్రీమన్నారాయణ కోర్టు బేషరతుగా క్షమాపణ చెప్పారు.