ఆంధ్రప్రదేశ్
ఎ.పి. రాజధానిలో మంత్రి సునీత గృహప్రవేశం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 7 December 2015
విజయవాడ: ఎ.పి. రాజధాని అమరావతి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొనేందుకు మంత్రులు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తున్నాయి. నాగార్జున యూనివర్సిటీ సమీపంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత సోమవారం ఉదయం గృహ ప్రవేశం చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో మంత్రి రావెల కిషోర్బాబు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మరి కొందరు మంత్రులు తమకు అనువైన ఇళ్ల కోసం గాలిస్తున్నారు.