ఆంధ్రప్రదేశ్
సైకిల్పై అమరావతికి పయనమైన ఎపి అధికారిణి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 24 June 2016
హైదరాబాద్: ఈనెల 27లోగా ఎపి ఉద్యోగులంతా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలి వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించడంతో హైదరాబాద్ నుంచి సిబ్బంది తరలివెళుతున్నారు. ఏళ్ల తరబడి హైదరాబాద్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ భారమైన హృదయాలతో ఎపి ఉద్యోగులు అమరావతి బాట పట్టారు. అయితే, అందరికంటే భిన్నంగా వాణిజ్యపన్నుల శాఖలో అధికారిణిగా పనిచేస్తున్న పద్మ సైకిల్పై అమరావతికి బయలుదేరారు. ఉద్యోగుల్లో స్ఫూర్తిని నింపేందుకు ఆమె సైకిల్పై బయలుదేరడాన్ని ఎన్జీవో సంఘాల నేతలు అభినందించారు. ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు శుక్రవారం ఉదయం జెండా ఊపి ఆమె సైకిల్ ప్రయాణాన్ని ప్రారంభించారు,