జాతీయ వార్తలు
భారత్కు బలమైన రాజ్యాంగం:అమిత్షా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 23 April 2018
న్యూఢిల్లీ: భారతదేశానికి బలమైన రాజ్యాంగం ఉన్నదని భాజాపా అధ్యక్షుడు అమిత్షా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రారంభించిన రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే ప్రచార కార్యక్రమంపై స్పందిస్తూ..వారసత్వ రాజకీయాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని అన్నారు. అలాంటి కాంగ్రెస్ నుంచి భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇప్పటిదాకా మోదీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ భారత్కు వ్యతిరేకంగా మారిందని పేర్కొన్నారు.