జాతీయ వార్తలు
అమిత్షాను కలిసిన మమత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 19 September 2019
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కలిశారు. ఈ సందర్భంగా ఆమె ఎన్ఆర్సీ పై కేంద్ర మంత్రికి లేఖను అందజేశారు. ఎన్ఆర్సీ బెంగాల్లో అవసరం లేదని ఆమె ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎన్ఆర్సీ వల్ల అస్సామీ, బెంగాలీ, హిందీ మాట్లాడే స్థానికులకు చోటు దక్కలేదని, దీనివల్ల నిజమైన ఓటర్లను కోల్పోయామని ఆమె పేర్కొన్నారు.