ఆంధ్రప్రదేశ్
సభలోనే నాకు న్యాయం జరగాలి: ఎమ్మెల్యే అనిత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 March 2016
హైదరాబాద్: తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అసభ్యకరంగా మాట్లాడిన వైకాపా ఎమ్మెల్యే రోజాపై చట్టపరంగా చర్యలు తీసుకున్నా, అసెంబ్లీలోనే తనకు న్యాయం జరగాలని టిడిపి ఎమ్మెల్యే అనిత అన్నారు. రోజా చేసిన వ్యాఖ్యలతో తాను, తన పిల్లలు ఎంతో మానసిక వేదన అనుభవించామని ఆమె సోమవారం శాసనసభలో మాట్లాడుతూ అన్నారు. రోజాపై చర్య తీసుకోవడానికి బదులు సభా సమయాన్ని వైకాపా అధినేత జగన్ వృథా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సిఫార్సుల మేరకు రోజాపై చర్య తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సభలో కఠిన నిర్ణయం తీసుకోవాలని ఆమె అన్నారు.